మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం
మనన్యూస్ -ఇబ్రహీంపట్నంఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలోశ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్…
సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారంచిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక…
ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా యం శీనయ్య
మన న్యూస్,నెల్లూరు:వెటర్నరీ ఆఫీసర్ యడవల్లి మల్లికార్జున జూన్ 30 న ఉద్యోగ విరమణ చేయడంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడి గా బుధవారం రాష్ట్రనాయకులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి ఆయనస్థానంలో నూతన నాయకత్వాన్ని…
ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు
రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న నంబూరి రవి నస్థలిపురం . మన న్యూస్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ “ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్” చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు వనస్థలిపురంలోని సంస్థ కార్యాలయంలో అంగరంగ…
ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు
- మార్కెటింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న నంబూరి- వనస్థలిపురం. మన న్యూస్ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ"ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్"చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నంబూరి రవి జన్మదిన వేడుకలు వనస్థలిపురంలోని సంస్థ కార్యాలయంలోఅంగరంగ వైభవంగా మార్కెటింగ్ సభ్యుల సమక్షంలో జరిగాయి.అసోసియేట్లు రియల్ ఎస్టేట్…
నెల్లూరు ,పడారుపల్లిలో సూపర్ k సూపర్ మార్కెట్ ప్రారంభం.
మన న్యూస్, నెల్లూరు రూరల్, జూన్ 30 :నెల్లూరు పడారుపల్లి లో సూపర్ కే సూపర్ మార్కెట్ సోమవారం ప్రారంభమైనది. ఈ సూపర్ కే సూపర్ మార్కెట్లో నాణ్యమైన నిత్యవసర వస్తువులు అందరికీ అందుబాటు ధరలలో లభించును .మెంబర్షిప్ కార్డుపై 10%…
పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్ షేక్ ఫజులుల్లా
గూడూరు, మన న్యూస్: . నాయుడు పేట మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో బుధవారం జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పరిశీలించారు. ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకే మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మున్సిపాలిటీలోని…
మక్తల్ బస్టాండ్ లో ఫింగర్ ప్రింట్ డివైస్ తో తనిఖీలు,మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి…
రెగ్యులరైజేషన్ దరఖాస్తులపై నివేదిక విడుదల—ఆర్డిఓ చంద్రమోహన్.
బద్వేల్, జూన్ 21: మన న్యూస్: బద్వేల్ డివిజన్ పరిధిలో G.O.Ms.No.30, ప్రకారం పంపిణీ అయిన ఇంటి పట్టాలకు సంబంధించి 180 దరఖాస్తులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వీటిలో 58 దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, మిగిలిన 122 దరఖాస్తులు వివిధ కారణాల…