Category: Uncategorized

విశ్వావసు తెలుగు సంవత్సర ప్రాముఖ్యతను తెలిపిన ప్రముఖ జ్యోతిష్య పండితులు చక్రధర సిద్ధాంతి

చిత్తూరు (తిరుపతి ) మార్చ్ 29 మన న్యూస్ ఆర్థిక సమృద్ధికి పెట్టింది పేరు విశ్వావసు నామ తెలుగు సంవత్సరమని వెల్లడించారు రాష్ట్ర నంది అవార్డు గ్రహీత, జ్యోతిష్య చక్రవర్తి, ప్రముఖ జ్యోతిష్య పండితులు, దైవాజ్ఞ రత్న డాక్టర్ చక్రధర సిద్ధాంతి.తెలుగు…

టిడిపి పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం శ్రీధర్ యాదవ్

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :- తెలుగుదేశం పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు శనివారం గంగాధర్ నెల్లూరు మండలం నెల్లెపల్లి…

ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన మల్లికార్జున్.

మన న్యూస్,నిజాంసాగర్, మండలంలోని సుల్తాన్ నగర్ స్మనవాటికలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిధులతో మంజూరైన ఐమాక్స్ లైట్లున్ నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఐమాక్స్ లైట్లను మంజూరు చేసిన…

సిసి రోడ్లకు భూమి పూజ, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ గ్రామంలో సిసి రోడ్డు పనులను పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డిలు కలిసి సిసి రోడ్ల కోసం భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి…

వెదురుకుప్పం మండలం తహసిల్దార్ బాబు ని మర్యాద పూర్వకంగా కలసి సత్కరించిన బిజెపి నాయకులు

మన న్యూస్, వెదురుకుప్పం :- ఈరోజు వెదురుకుప్పం మండలం తహసిల్దార్ బాబు ని బిజెపి మండల అధ్యక్షుడు B.అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కలసి దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెంగారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమత్…

పలాస; శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు

మన న్యూస్ (పలాస – కాశీబుగ్గ) ; పలాస గ్రామానికి చెందిన కీర్తిశేషులు దున్న పాపారావు గారి 23వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వివేకానంద సేవ సంఘం తరఫున శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం…

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. మండల అధ్యక్షులు మల్లికార్జున్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సిసి రోడ్డు పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ ఎమ్మెల్యే…

మిరప కళ్ళం తగలబెట్టిన వ్యక్తులు అరెస్టు

మనన్యూస్,పినపాక:వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి మిరపకాయలు కళ్ళoల్లోకి వెళ్లి అతడు ఎండబెట్టిన 50 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తలగబెట్టినారు.అట్టి విషయాన్ని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్…

రోజా ఇంట్లో రొయ్యల పులుసు-కేసీఆర్ కు రేవంత్ సవాల్..!!

Mana News :- తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేసారు. ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని..అసెంబ్లీకి మాత్రం రెండు సార్లే హాజరయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి…

విజయనగరం ; జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొల్లమాంబ జయంతి వేడుకలు

మన న్యూస్ (విజయనగరం) ; తొలి తెలుగు రామాయణ కవయిత్రి శ్రీశ్రీశ్రీ కుమ్మర మొల్లమాంబ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా కలెక్టర్ వారి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ శ్రీ అంబేద్కర్ గారు మరియు విజయనగరం మార్క్ఫెడ్ చైర్మన్…