Category: Uncategorized

భూ సేకరణకు రైతులు సహకరించాలి..బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తి పోతలపథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో వడ్డేపల్లి, జక్కాపూర్…

ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మంత్రి దామోదర రాజనర్సింహ

మన న్యూస్, హైదరాబాద్,జోగిపేట్, జులై17,వానాకాలం, రబ్బీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి ఎకరాకు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న…

వందే భారత్ రైలును గూడూరులో ఆపాలి ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- వందే భారత్ ట్రైన్ గూడూరు స్టేషన్ నందు కూడా నిలుపుదల చేయాలని అధికారులను కోరియున్నాము- శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నడుపుతున్న వందే భారత్ ట్రైన్ చాలా త్వరగా…

యువనేత వై.భీమా రెడ్డి బాటు సుంకులమ్మ దేవాలయంలో దేవర కార్యక్రమంలో పాల్గొన్నారు

మన న్యూస్:గుత్తి మండలం బాటు సుంకులమ్మ దేవాలయంలో గుంతకల్లు పట్టణానికి చెందిన సోమశేఖర్ గారు నిర్వహించిన దేవర కార్యక్రమానికి వైఎస్సార్సీపీ యువనేత వై.భీమా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో కలిసి దేవుని సన్నిధిని ప్రార్థనలు చేశారు.…

జడ్పీ హైస్కూల్ దేవళంపేట లో పూర్వ విద్యార్థుల కలయిక

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని దేవలంపేట జడ్పీ హై స్కూల్ నందు 2009-2010 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిరసించారు. హెడ్మాస్టర్స్ గుర్రప్ప మరియు శాంతి . టీచర్స్ – వెంకటేష్ , లక్ష్మణ్ నాయుడు , తేజ ,…

ముగిసిన 5వ రాష్ట్ర గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్

మన న్యూస్,తిరుపతి:– ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని గిరిజన భవన్ ఇండోర్ హాల్, బైరాగిపట్టె వద్ద జూలై 12, 13 తేదీలలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ – 2025 పోటీలు విజయవంతంగా ముగిశాయి.ఈ పోటీల…

టిడిపి నాయకుడి నిశ్చితార్థానికి హాజరైన టిడిపి నాయకులు

గంగాధర నెల్లూరు మండలం వెజ్జుపల్లి మాజీ ఎంపీటీసీ నాగి రెడ్డి కుమారుడు దయాసాగర్ రెడ్డి కుసుమ నిశ్చితార్థం కార్యక్రమానికి జిల్లా టిడిపి కార్యదర్శి కృష్ణమనాయుడు, జిల్లా యాదవ అధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా…

నెల్లూరులో ఓవెల్ విద్యాసంస్థల విగ్నైట్ యాప్ ప్రారంభం.

మన న్యూస్ ,నెల్లూరు, జూలై 12: నెల్లూరు ఓవెల్ విద్యాసంస్థల విగ్నైట్ యాప్ ను శనివారం ఉదయం నెల్లూరు మాగుంట లేఔట్లో ఓవెల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆ సంస్థ చైర్మన్ వేణు మరియు విద్యా సంస్థల డైరెక్టర్స్ కలిసి ప్రారంభించారు.ఈ…

కనుల పండువగా భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవంపోటెత్తిన భక్తులు..కిక్కిరిసిన గ్రామ వీధులు.

జై భీమలింగ,ఓం నమ:శివాయ నామస్మరణతో మార్మోగిన గడేకల్ఉరవకొండ, మన న్యూస్: విడపనకల్ మండలపరిధిలోని గడేకల్ గ్రామంలో వెలసినశ్రీభీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన మహారథోత్సవ వేడుక శనివారం జరిగింది. వేదమంత్రోచ్ఛరణతో,వివిధ కళానృత్యాల నడుమ,డప్పువాయిద్యాలతో శ్రీవేములవాడ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవ కార్యక్రమన్ని మఠం…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

రాయదుర్గం, మన న్యూస్ : నియోజకవర్గంలోని కూటమి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా, కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యంగ్ డైనమిక్ లీడర్ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు తో కలసి ప్రారంభించారు…