Category: Uncategorized

కార్వేటినగరం ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్

రాజకుమార రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కళాశాలలో అవసరం అయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మన న్యూస్,…

కార్మికులకు బిందర్లో ఉచిత రక్త పరీక్షలు

మన న్యూస్ డిసెంబర్ 29:24, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం భవన&ఇతర నిర్మాణ రంగాల కార్మిక శాఖ ఆధ్వర్యంలో సి ఎస్ సి వాళ్లు ఎల్లారెడ్డి లోని బిందర్ లో కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో కార్మిక నాయకులు…

ఇ పాస్ ద్వారా ఎరువులు విక్రాయించాలి

మన న్యూస్ డిసెంబర్ 28:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ అన్నారు ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలతో…

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా లేదు చంద్రబాబు దోపిడి ప్రభుత్వం గా ఉంది నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కృపాలక్ష్మి విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సిపి నాయకులు పోరుబాట కార్యక్రమం మన న్యూస్,ఎస్ఆర్ పురం కార్వేటినగరం…

నాగన్న మెట్ల బావిని సందర్శిచిన కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గండం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం,మండల కేంద్రం లో నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని పర్యటక…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.నవోదయ విద్యాలయంలో..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 8 వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాలయలో పని చేసి గత నెలలో పదవి విరమణ పొందిన ప్రిన్సిపాల్ సత్యవతి ,గతంలో…

రాజకీయ కక్షలతో ధ్వంసం చేసిన ఇల్లు

ఇల్లు ధ్వంసం నీకే పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోండి ఎస్ఐకి ఫిర్యాదు చేసిన బాధితుడు బాలసుబ్రమణ్యం రెడ్డి మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామంలో అధికార పార్టీ అండదండలతో కొంతమంది వ్యక్తులు ఇల్లును…

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ ఎంఈఓ ప్రవీణ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్గల్ మండలంలోని కటే పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు కూతురు నిహారిక జ్ఞాపకార్థం 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పలకలను మండల విద్య అధికారి ప్రవీణ్ కుమార్, గ్రామ సీనియర్ నాయకులు…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక…