దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చేరదీసిన వివేకానంద సేవా సమితి సభ్యులు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇంటి నుండి దూరమై కొన్ని నెలలుగా గడిచిన ఒక వ్యక్తి కాకినాడ జిల్లా,ప్రత్తిపాడులో దీనస్థితిలో ఉన్నాడు.శనివారం స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో అతన్ని శుభ్రపరిచి మంచి బట్టలు తొలగించారు.స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మైరాల…