Category: Uncategorized

దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చేరదీసిన వివేకానంద సేవా సమితి సభ్యులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇంటి నుండి దూరమై కొన్ని నెలలుగా గడిచిన ఒక వ్యక్తి కాకినాడ జిల్లా,ప్రత్తిపాడులో దీనస్థితిలో ఉన్నాడు.శనివారం స్వామి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో అతన్ని శుభ్రపరిచి మంచి బట్టలు తొలగించారు.స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షులు మైరాల…

నిజాయితీగా సేవలు అందిస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

బదిలీ ఉద్యోగులకు ఘన సన్మానం.ఉరవకొండ మన న్యూస్: క్షేత్రస్థాయిలో నిజాయితీగా పార్టీల కతీతంగా వర్గాలకు అతీతంగా ప్రభుత్వ నియమాలను అనుసరించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందేలాగా కృషి చేస్తే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతారని అలాంటి సేవలు చేయడంలోనే ఎంతో…

అక్రమ నిర్భంధంలో ముగ్గురు యువకులు.

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ మండలం లోని బూదగవి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. మెహరం పండుగ సందర్బంగా వీరు అగ్ని గుండం చుట్టూ వీరు ప్రతిపక్ష ఫోటో పట్టుకొని చిందులు వేశారనే ఆరోపణలున్నాయి. అయితే అధికారు పార్టీకి…

కీచక లెక్కలు మాస్టర్ సతీష్ కు తల్లిదండ్రులు దేహశుద్ధి.

–విద్యార్థినిలపట్ల వికృత చేష్టలు. – లెక్కలు మాస్టారు లెక్క తేల్చిన గ్రామస్తులు. – నిందితుడుపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఉరవకొండ మన న్యూస్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు విద్యార్థినిల పట్ల వెకిలీ చేష్టలు వికృతి చేష్టలు ఓ…

సీ యమ్ సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి

ఉరవకొండ మన న్యూస్ :30 మంది లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయ నిధి చెక్కులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పయ్యావుల శ్రీనివాసులు మాట్లాడుతూ, “మీకు కష్టం వచ్చినప్పుడు మేము మీ కుటుంబానికి…

పెన్నహోబిలం లో వేద పాఠశాల ఏర్పాటు చేయాలి.బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు మూడు కేశవ్ నాయక్

ఉరవకొండ, మన న్యూస్ :జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం లో తక్షణమే వేద పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం దేవస్థాన సీనియర్ ఈఓ సాకే రమేష్ బాబుకి రాష్ట్ర గిరిజన…

భూ సేకరణకు రైతులు సహకరించాలి..బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తి పోతలపథకం పైప్ లైన్ ఏర్పాటు కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో వడ్డేపల్లి, జక్కాపూర్…

ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మంత్రి దామోదర రాజనర్సింహ

మన న్యూస్, హైదరాబాద్,జోగిపేట్, జులై17,వానాకాలం, రబ్బీ సీజన్లో రైతులు పంటలు సాగు చేసేందుకు అవసరమయ్యే సాగు నీటిని ప్రతి ఎకరాకు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పుల్కల్ మండల పరిధిలోని సింగూర్ ప్రాజెక్టు వద్ద ఉన్న…

వందే భారత్ రైలును గూడూరులో ఆపాలి ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- వందే భారత్ ట్రైన్ గూడూరు స్టేషన్ నందు కూడా నిలుపుదల చేయాలని అధికారులను కోరియున్నాము- శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా నడుపుతున్న వందే భారత్ ట్రైన్ చాలా త్వరగా…

యువనేత వై.భీమా రెడ్డి బాటు సుంకులమ్మ దేవాలయంలో దేవర కార్యక్రమంలో పాల్గొన్నారు

మన న్యూస్:గుత్తి మండలం బాటు సుంకులమ్మ దేవాలయంలో గుంతకల్లు పట్టణానికి చెందిన సోమశేఖర్ గారు నిర్వహించిన దేవర కార్యక్రమానికి వైఎస్సార్సీపీ యువనేత వై.భీమా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో కలిసి దేవుని సన్నిధిని ప్రార్థనలు చేశారు.…