Category: Uncategorized

సీతా రామలక్ష్మణ సమేత హనుమాన్, పట్టాభి రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట శిఖర కలశ మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):కలిగిరి మండలం పెద్ద కొండూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామి స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామ లక్షణ సమేత హనుమాన్ శ్రీ పట్టాభి రామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట శిఖర కలశ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్…

ఉదయగిరి మండల వైసీపీ కన్వీనర్ గా కొండా రాజగోపాల్ రెడ్డి నియామకం..!!

ఉదయగిరి,మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఉదయగిరి మండల వైయస్సార్సీపి కన్వీనర్ గా కొండా రాజగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉదయగిరి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు మేకపాటి అభినవరెడ్డి సంయుక్తంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొండా రాజగోపాల్ రెడ్డి…

సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!బాబు బ్రాండ్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి..!

వింజమూరు(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ప్రశాంతతకు మారుపేరైన తెలుగు రాష్ట్రాలలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసిపి పార్టీ కంకణం కట్టుకుందని, సమాచార మరియు హౌసింగ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.శుక్రవారం ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రం లోని వింజమూరు పట్టణం యాదవ్ బజార్ నందు…

ఆత్మరక్షణ ఆత్మగౌరవ రాజ్యాధికారం సాధన పోరాట సదస్సు ను విజయవంతం చేయండి…దళిత బహుజన పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర పిలుపు.!!!

దుత్తలూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): ఈనెల 31వ తేదీన నెల్లూరు లోని డాక్టర్ అంబేద్కర్ భవన్ లో జరగనున్న దళితుల ఆత్మరక్షణ, ఆత్మ గౌరవ రాజ్యాధికారం సాధన పోరాట సదస్సు ను విజయవంతం చేయాలని దళిత బహుజన పార్టీ జిల్లా ఇంచార్జ్ ఎమ్ రామచంద్ర పిలుపు…

ప్రవేశాల సంఖ్య పెంపు కోసంవిద్యార్థులు,అధ్యాపకులు కలిసి కృషి చేయాలి:జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూలై 25,నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల పరిస్థితులను సమీక్షించిన ఆయన,అధ్యాపకులు, విద్యార్థులతో విడిగా సమావేశం నిర్వహించారు.నోడల్ అధికారి…

ఆర్ డీ టీ సేవలను పునరుద్ధరించాలి-ఎస్టీ, ఎస్సీ, బిసి, హాస్టల్ నుండి ఆర్టీసీబీస్టాప్ వరకు ర్యాలీ

ఉరవకొండ మన న్యూస్:కూడేర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బిసి, ఎస్టీ హాస్టల్ ఆవరణలో హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి ఆర్ డీ టీ సేవలను పునరుద్దరించాలని ర్యాలీ నిర్వహించారు బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ…

ఆడబిడ్డ నిధి పథకానికి చంద్రబాబు ఎగనామం: వైఎస్సార్సీపీ నేత దీపిక

హిందూపురం: రాష్ట్ర ప్రభుత్వం సూపర్-6 పథకాలన్నింటినీ అమలు చేసిందని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధి విషయంలో మాత్రం చేతులెత్తేశారని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త శ్రీమతి టి.ఎన్. దీపిక మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ఇచ్చిన ప్రకటనలో ఆ…

నూతన విద్యార్థులకు ఘన స్వాగతం-కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్రెషర్స్ డే ఉత్సాహంగా..

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం ఫ్రెషర్స్ పార్టీని పాఠశాల తరఫున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ సరోజ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సరోజ మాట్లాడుతూ..కొత్తగా వచ్చిన విద్యార్థులు ఈ…

పేదలకు అండ కాంగ్రెస్ జెండా..మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పేదలకు అండాగా కాంగ్రెస్ జెండా అని పెద్ద కొడప్ గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.ఆయన బుధవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డ్ లను…

11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీ 11వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.ఈ సందర్బంగా విచ్చేసిన…