కాపుల కార్తీక వనభోజన మహోత్సవ ఆహ్వానం – ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా కరపత్రాల ఆవిష్కరణ..!!

కావలి, నవంబర్‌ 10: మన ధ్యాస న్యూస్://

కావలి పట్టణంలోని ఏటూరి రామిరెడ్డి తోటలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న కాపుల కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ని కాపు సంఘ నాయకులు ఆహ్వానించారు.ఈ సందర్భంగా కాపు సంఘ ప్రముఖులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలసి, కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వివరణాత్మకంగా వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు.కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తూ, కాపు సమాజం ఐక్యతగా, సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. కాపుల సాంస్కృతిక విలువలు, సామాజిక ఐక్యతకు ఈ వనభోజనాలు వేదికగా నిలుస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కాపు నేతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

    కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర