సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా లేదు చంద్రబాబు దోపిడి ప్రభుత్వం గా ఉంది నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కృపాలక్ష్మి విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సిపి నాయకులు పోరుబాట కార్యక్రమం మన న్యూస్,ఎస్ఆర్ పురం కార్వేటినగరం…

నాగన్న మెట్ల బావిని సందర్శిచిన కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గండం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ లింగంపెట్ డిసెంబర్ 25:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం,మండల కేంద్రం లో నాగన్న మెట్ల బావిని కుటుంబ సభ్యులతో సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాట్లాడుతూ, అక్కడ కట్టడాలు పరిశీలించారు నాగన్న మెట్ల బావిని పర్యటక…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.నవోదయ విద్యాలయంలో..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 8 వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాలయలో పని చేసి గత నెలలో పదవి విరమణ పొందిన ప్రిన్సిపాల్ సత్యవతి ,గతంలో…

రాజకీయ కక్షలతో ధ్వంసం చేసిన ఇల్లు

ఇల్లు ధ్వంసం నీకే పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోండి ఎస్ఐకి ఫిర్యాదు చేసిన బాధితుడు బాలసుబ్రమణ్యం రెడ్డి మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట గ్రామంలో అధికార పార్టీ అండదండలతో కొంతమంది వ్యక్తులు ఇల్లును…

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ ఎంఈఓ ప్రవీణ్ కుమార్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్గల్ మండలంలోని కటే పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు కూతురు నిహారిక జ్ఞాపకార్థం 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ,పలకలను మండల విద్య అధికారి ప్రవీణ్ కుమార్, గ్రామ సీనియర్ నాయకులు…

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కు సన్మానం

ఏలేశ్వరం(మన న్యూస్ ప్రతినిధి): ఇటీవల రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఏలేశ్వరం వార్డ్ కౌన్సిలర్ మూది నారాయణస్వామి ని ఆదివారం పట్టణ మార్కెట్ జట్టు యూనియన్ కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మూది నారాయణస్వామి…

చలికాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి- ప్రభుత్వ వైద్యాధికారిని దుర్గ భవాని.

మన న్యూస్: పినపాక ఈ ఏడాది చలి తీవ్రత పెరగటం, చల్లటి గాలులు వీచటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వలన శీతాకాలం సమీపించిన వేళ ప్రతి ఒక్కరు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పినపాక ప్రాథమిక…

తెలంగాణ సీఎంతో టీటీడీ చైర్మన్ భేటీ

Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు ధర్మకర్తల…

50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పంచాయితీ రాజ్ ఏఈ పాండురంగారావుగద్వాల జిల్లా

మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా:ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో.. మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఓ వ్యక్తి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటూ.. ఎర్రవల్లి చౌరస్తాలో రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు పట్టుబడిన ఇటీక్యాల…

గ్రామాల సమస్యలు అన్నిటిని చెప్పండి పరిష్కరిస్తాజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు.అనంతరంబిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవచ్చారు. వీలైనంత త్వరగా…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..