Category: Uncategorized

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్న 303 అభివృద్ధి పనులు……… తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 10 : *నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే మా ప్రాధాన్యత.*మే 20వ తేదీన 303 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తాం.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 34…

పోషణ పక్వాడా కార్యక్రమమునకు మండల అభివృద్ధి అధికారి జయమణి

మన న్యూస్సిం, గరాయకొండ 09-04-2025: ఈరోజు కలికివాయి అంగనవాడి సెంటర్ నందు ఈనెల 8 నుండి 22వ తేదీ వరకు జరుగు పోషణ పక్వాడా కార్యక్రమమునకు మండల అభివృద్ధి అధికారి జయమణి అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ షేక్…

నెల్లూరులో దివంగత ఆనం వివేకానందరెడ్డి ‘కాంస్య విగ్రహ’ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి……..కమిషనర్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 9 :నెల్లూరు నగరంలో దివంగత ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు…

నెల్లూరు రూరల్ లో మే 20వ తేదీన 303 అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తాం…….. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 9 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 32 మరియు 33 డివిజన్ లలో అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా…

దెబ్బతిన్న అరటి తోటలు. పరిశీలించిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి

మనం న్యూస్: వైయస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశి నాయన మండలం భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు పరిశీలించారు ఇటుకులపాడు, సావి శెట్టిపల్లెలో పర్యటించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు అక్కడ కూలిన…

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తా.జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్, బిచ్కుంద మండలంలోని వాజీద్‌నగర్‌లో వడగళ్ల వర్షంతో వరి,జొన్న పంటలు దెబ్బతిన్నాయి.దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానన్నారు.అధికారులు…

సరమర్ల మధుబాబు ని సత్కరించిన వైకాపా నేత ముద్రగడ గిరిబాబు…

మన న్యూస్ శంఖవరం (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి ముద్రగడ గిరిబాబు అధ్యక్షతలో నియోజకవర్గ వివిధ విభాగల అధ్యక్షుల సమావేశం కిర్లంపూడి గిరిబాబు స్వయ గృహం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటువలే నియోజకవర్గంలో వైకాపా పార్టీ…

పేదల పెన్నిది సిఎంఆర్ఎఫ్.కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అన్నారు. ఆయన శుక్రవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ 21వేలు,రీమా బాయి 32 వేలరూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…

భారాస రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలి. మాజీ సీఎం కేసీఆర్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,భారాస రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్, జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ నెల 27న జరగనున్న భారాస రజతోత్సవ సభ ఏర్పాట్లపై…

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో మంగళవారం నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులనుకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు. ప్రతి నిరుపేద…