అధికారుల నిర్లక్ష్యమా? .లేక వాహన యాజమాన్య దౌర్జన్యమా
మనన్యూస్,గద్వాలజిల్లా:తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామము ఈ గ్రామ పరిధినుండి మద్యల బండ.మల్దకల్.బింగి దొడ్డి.తాటి కుంట.కుర్తి రావులచెరువు.తప్పేట్లమోర్స్.అలాగే పరిసర గ్రామలా ప్రాంతం లనుండి పలు వాహనాల యాజమాన్యం.డ్రైవర్లు ఎంతమంది ఎక్కువ కూలీలను పత్తి.మిరుప ఇలాంటి పంటపొలాలో…
సాధారణ వ్యాధులే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయిఆక్యుపంక్చర్,నేచురోపతి చికిత్సా వైద్యురాలు వేముల విజయలక్ష్మి
మనన్యూస్,చంపాపేట్:ఆరోగ్యమే మహాభాగ్యం,మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.తేది 1.2.2025 శనివారం ఉదయం 10 గంటలకు ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో హీలర్ వేముల విజయలక్ష్మి ,శ్రావణి,మంజుల ల సంయుక్త నేతృత్వంలో ఆక్యుపంక్చర్,నేచురోపతి చికిత్సా…
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన మౌలాన్
మనన్యూస్,సరూర్నగర్:పోలీస్ స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మౌలాన్ ఏఎస్ఐగా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లోని సీఐ సైదిరెడ్డి,సహోద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మౌలాన్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి…
పినపాక కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి అరుదైన గౌరవం
మనన్యూస్,పినపాక:కాంగ్రెస్ మండల అధ్యక్షుడుకి మరో అరుదైన గౌరవం దక్కింది.సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ సమూచిత స్థానం కల్పించి గౌరవం ఇచింది.పార్టీ కోసం,బీసీ సంక్షేమము కోసం నిరంతరం పనిచేస్తున్న గొడిశాలను తెలంగాణ రాష్ట్ర బిసి ఆర్గనైజింగ్ రాష్ట్ర సెక్రటరీగా…
ఎల్బీనగర్ లో స్పా సెంటర్ ల గురించి కరపత్రాల కలకలం
Mana News :- స్పా సెంటర్ ల గురించి కరపత్రాలు ఎల్బీనగర్ లో హల్చల్ చేస్తున్నాయి. దీనిలో నిజ నిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు దీని గురించే అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఈ కరపత్రాలను ఇక్కడ వేశారో…
సత్యం,అహింస మార్గాలను నేటి యువత పాటించాలి- ఏసిపిఎస్ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ
మనన్యూస్,సరూర్ నగర్: మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఏసిపిఎస్ ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సరూర్నగర్ లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించి,ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా…
ప్రతి గింజను కొనుగోలు చేయించే బాధ్యత నాది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, సోయా రైతులు ఎవరూ ఆందోళన చెందకండి చివరి ధాన్యం గింజ దాకా కొనుగోలు చేసే బాధ్యత మాది అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం మూత పడటంతో మద్నూర్,డోంగ్లీ…
ఎబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమైనది – ఎస్సీ మాదిగ ఉపకులాల ప్రజలకు వర్గీకరణ ఫలాలు అందే వరకు సంపూర్ణ పూర్తి మద్దతు
మనన్యూస్,గద్వాల:ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు సన్నాహాక కళా ప్రదర్శనకు పూర్తిస్థాయిలో ఉద్యమానికి తోడుంటా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభ్యులు గద్వాల నియోజకవర్గం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాదులో ఫిబ్రవరి…
కేజీవీబీ పాఠశాలలో భద్రత మాహోత్సవాల సందర్భంగా ముగ్గులు ద్వారా ట్రాఫిక్ రూల్
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కేజీవీబీ పాఠశాలలోఉపాద్యాయులకి విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎంవీఐ అమృతవర్షిణి ఏఎంవీఐ సైదా మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతపై…
ప్రజలకు 420 హామీలిచ్చి. 420 రోజులు గడిచిన నెరవేర్చని కాంగ్రెస్,,గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ శ్రేణులు
మనన్యూస్,మీర్పేట్:ఓ మహాత్మాఓవైపు రైతులను,మరోవైపు మహిళలను,ఇంకోవైపు వృద్ధులు,వికలాంగులను,2 లక్షల ఉద్యోగాలిస్తామని యువతను,ఇలా ప్రతి వర్గాన్ని నయవంచనకు గురిచేసిన ఈ కాంగ్రెస్ సర్కారుకు ఇప్పటికైనా కళ్లు తెరిపించాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము.నమ్మి ఓటేసిన పాపానికి గొంతుకోసిన ఈ అసమర్థ సీఎంకు ఇప్పటికైనా మంచి బుద్ధి…