Category: ఆంధ్రప్రదేశ్

తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- ఎస్సై చిరంజీవి

తవణంపల్లి నవంబర్ 30 మన ద్యాస తవణంపల్లి నవంబర్ 30 తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రత్వంగా ఉండాలని తెలియజేసిన తవణంపల్లి ఎస్సై చిరంజీవి తుఫాన్ నేపథ్యంలో తవణంపల్లి మండలంలో ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ముఖ్యమైన విజ్ఞప్తి.ఇదివరకే వర్షాల కారణంగా అన్ని…

పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం

యాదమరి, మన ధ్యాస నవంబర్-30: యాదమరి మండలంలోని యాదమరి హైస్కూల్‌ ప్రాంగణంలో నేడు పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో పదవీవిరమణ చేస్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించి, యాదమరి హైస్కూల్‌లో తన కర్తవ్యనిర్వహణలో ఆదర్శంగా నిలిచిన…

పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయునికి పి.ఆర్.టి.యు తరపున ఘన సన్మానం

చిత్తూరు, మన ధ్యాస నవంబర్-30: మాపాక్షి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విశిష్ట సేవలు అందించి, సుదీర్ఘకాలం పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శప్రాయంగా పని చేసిన సి. రవీంద్రనాథ్ రెడ్డి కి నేడు పదవీ విరమణ సందర్భంగా పి.ఆర్.టి.యు పక్షాన ఘన సన్మాన కార్యక్రమం…

నెల్లూరులో త్రిష బ్యూటీ పార్లర్ శుభారంభం

మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 30: నెల్లూరు, లక్ష్మీపురం వాటర్ ట్యాంక్ దగ్గర త్రిష బ్యూటీ పార్లర్ ను ఆదివారం ఉదయం సినీనటి సంతోషి శ్రీకర్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా సంతోషి శ్రీకర్ మాట్లాడుతూ….. లక్ష్మీ త్రిష రాజమండ్రి పచ్చి అక్కడే నెలరోజుల…

SK ప్రభుత్వ హైస్కూల్‌లో బాల కార్మిక చట్టాల ఉల్లంఘన: చదువులకు బదులు వెట్టిచాకిరీ!

టీచర్ల దౌర్జన్యం: నిమ్మకు నీరెత్తిన హెచ్.ఎం. సత్యనారాయణ పాత్రపై ప్రశ్నలు ఉరవకొండ – మన ధ్యాస, నవంబర్ 28: శ్రీ కరిబసవ స్వామిప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు విద్యనభ్యసించాల్సిన సమయంలో, దారుణంగా బాల కార్మిక వ్యవస్థను అమలు చేస్తూ, విద్యార్థులతో బలవంతంగా శారీరక…

మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఎస్‌టియు నాయకుల ఘన నివాళులు

చిత్తూరు, మన ద్యాస నవంబర్-28: చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి 135వ వర్ధంతి సందర్భంగా ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖ తరఫున పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఎస్‌టియు రాష్ట్ర…

జనసేన కార్యకర్తలకు ప్రభుత్వం ఆర్థిక సాయం

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లికి చెందిన దేవరాజులు,ఆండారెడ్డిపల్లికి చెందిన లోకేష్ లు అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరడం జరిగింది.ప్రభుత్వం తరపున చెరో 50వేలు మంజూరు కావడం…

వినాయక విద్యా మందిర్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు.

తవణంపల్లి నవంబర్ 26 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఐరాల క్రాసు నందు వినాయక విద్యా మందిర్ యాజమాన్యం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం వినాయక విద్యా మందిర్ యాజమాన్యం గణపతి…

నెల్లూరులో 10 ఆంధ్ర నావెల్ యూనిట్ ఎన్సిసి ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

మన ధ్యాస, నెల్లూరు, నవంబర్ 26:10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొదన్గవే కమాండింగ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వెంగళరావు నగర్, నెల్లూరు ఎన్సిసి సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్…

కూడు, గుడ్డ, నీడ తెలుగుదేశం నినాదం…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, నవంబర్ 25:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావసరాలు గుర్తించి పాలన చేసే పాలకుడన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి ఎంపికయిన లబ్ది దారులకు ఆమె మంజూరు పత్రాలను…