Category: ఆంధ్రప్రదేశ్

ఎప్పిడబ్ల్యూజేఎఫ్ పూతలపట్టు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక. ఎన్నికల అధికారి చల్ల జయ చంద్ర.

కాణిపాకం జనవరి 25 మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని కాణిపాకంలో శనివారం ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి చల్ల జై చంద్ర అన్నారు. శనివారం నియోజకవర్గంలో ని కాణిపాకంలో నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం…

ఏపీ డబ్ల్యు జే ఎఫ్ నియోజకవర్గం  జాయింట్ సెక్రెటరీ గా ప్రతాప్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.

తవణంపల్లె Mana News, జనవరి-25 :-ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూతలపట్టు నియోజకవర్గం ఏపీడబ్ల్యుజేఎఫ్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా ప్రతాప్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు శనివారం నియోజకవర్గంలోని కాణిపాకం లో జరిగిన సర్వసభ సమావేశంలో ఎన్నికల అధికారి చల్ల జయ…

ఏలేశ్వరం కోనేటి బడిలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీలోని స్థానిక కోనేటి బడి ఆవరణలో, జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ డిప్యూటీ తాసిల్దార్ కుసరాజు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సం సందర్భంగా పాఠశాల…

చలమయ్యను కలిసి యోగక్షేమలు అరిగి తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఇటీవల అనారోగ్యానికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు,9వ వార్డు కౌన్సిలర్ అలమండ చలమయ్యను శనివారం నాడు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటి వద్ద కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో…

నగర పంచాయతీ ముద్రగడ గిరిబాబుకు ఘన స్వాగతం.

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:మాజీ మంత్రి వైసిపి నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు వైయస్సార్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఏలేశ్వరం నగరంలో అడుగుపెట్టిన సందర్భంగా వైయస్సార్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున…

చలమయ్యను కలిసి యోగక్షేమలు తెలుసుకున్న ప్రముఖుల

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఇటీవల అనారోగ్యానికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు,9వ వార్డు కౌన్సిలర్ అలమండ చలమయ్యను శనివారం నాడు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటి వద్ద కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో…

*యర్రవరంలో పశు ఆరోగ్య శిబిరం*

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాయకులు నీరుకొండ సత్యనారాయణ బస్సా ప్రసాద్,మైరాల కనకారావులు హాజరయ్యారు . ఈ సందర్భంగా బస్సు వైద్యాధికారి…

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్‌ గా నమోదు చేసుకోవాలి….డా. డి సునీత*

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం :ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు జాతీయ ఓటర్ల దినోత్సవం ను డిపార్ట్మెంట్ ఒఫ్ పోలిటికల్ సైన్స్ మరియు ఎన్‌ఎస్‌ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ప్రిన్సిపల్ డా.డి సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి…

విశ్వేశ్వరరావు రాకతో జిల్లా బిజెపి మరింత బలోపేతం..ఉమ్మిడి వెంకట్రావు

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం :జిల్లాలో భారతీయ జనతా పార్టీ బిక్కిన విశ్వేశ్వరరావు రాకతో మరింత బలోపేతం కాగలదని, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో…

ప్రత్తిపాడు టిడిపి కార్యాలయం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ కోరారు.మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…