శ్రీకృష్ణ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జీడీ నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ కృపా లక్ష్మి
మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం దిగువమంగుంట గ్రామంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవానికి మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె, గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్…