Category: ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:మిని బైపాస్ రోడ్,జిపిఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నుడా చైర్మన్,తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఈ టైలర్…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవము సందర్భంగా మొగిలి దేవస్థాన గుడికి ఒకరోజు ఆదాయం:3,94,693 రూపాయలు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 27 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిలో వెలసిన మొగిలి శ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి బుధవారం రోజున ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 1,54,354.00 , సేవా…

కాణిపాకంశివరాత్రి పండుగ సందర్భంగా భరతనాట్యంలో పాల్గొన్న షన్విక.ప్రశంస పత్రం అందజేసిన డాన్స్ మాస్టర్ ఉమా.

కాణిపాకం, ఫిబ్రవరి 27 మన న్యూస్ శివరాత్రి సందర్భంగా భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొన్నారు షన్విక. కాణిపాకం ఐరాల మండలం వేదగిరి వారి పల్లి పంచాయతీ జనసేన పార్టీ వైస్ సర్పంచ్ సీనియర్ నాయకులు తిరుమల హరినాథ్, కుమార్తె షన్విక, యోగి మల్లవరం…

నేటితో ముగిసిన కళ్యాణ్ మహోత్సవాలు

మన,న్యూస్,గొల్లప్రోలు:దుర్గాడ గ్రామంలో.. ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి లింగోద్భవ కాలాభిషేకం వైభవంగా జరిగినది. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు ,దత్తు సోదరులు..మరియు పండిత బృందము మహాగణపతి పూజ, మహన్యాస పారాయణ గావించి 121 రుద్రములతో,21ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి…

మణికంటేశ్వర స్వామివారికి పట్టువస్తాలు సమర్పించిన ఎమ్మెల్యే మురళీమోహన్

కాణిపాకం ఫిబ్రవరి 26 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా ప్రధాన ఆలయం నుండి పట్టువస్రాలను సమర్పించిన స్థానిక…

మహాశివరాత్రి సందర్భంగా మొగిలి ఆలయంలో పోటెత్తిన భక్తులు.

బంగారుపాళ్యం. ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిళీశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకల్లా…

చీకూరిపల్లి సిద్దేశ్వర స్వామి ఆలయానికి ఒక లక్ష రూపాయలు విరాళం అందించిన డి.సరస్వతి ఎన్ పి సుధాకర్ నాయుడు.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 26 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం చీకూరుపల్లి పంచాయతీ కేజీ సత్రం సమీపానగల సిద్దేశ్వర స్వామి కొండపై వెలసిన శివుని అనుగ్రహం కొరకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి గుహ లోపల గల…

శివభక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన నూగుల తిలక్ మరియు చెంచు రెడ్డి.

ఎస్ఆర్ పురం,మన న్యూస్:- ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ పరిధిలో శ్రీ ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయం కు వచ్చే భక్తులకు బౌన్స్ కూల్ డ్రింక్స్ ను బౌన్స్ కూల్ డ్రింక్స్ అధినేత నూగుల తిలక్ ఎంఎన్ సి అధినేత…

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయండి ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర్ నెల్లూరు మండలంలో రామానాయుడు పల్లి వద్ద…

మత సామర్యం అంటే ఇదే భక్తులకు ముస్లిం సోదరులు అన్నప్రసాదం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మతాలు,కులాలు అంటూ మాటల యుద్ధాలు రోజూ చూస్తేనే ఉన్నాం జనాన్ని కులాలుగా,మతాలుగా చీల్చి చూస్తూనే ఉన్నాం. జనం అంతా అలా ఉన్నారా అంటే అస్సలు లేరు. మనిషి మనిషిగా దేవుళ్లు అంతా ఒక్కటే అన్న భావనతోనూ ఉన్నారు.మతాలు…