Category: ఆంధ్రప్రదేశ్

వైసిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గా ఎన్నికైన రాధిక కు పార్టీ శ్రేణులు సన్మానం

వెదురుకుప్పం మన న్యూస్: వైసీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా వెదురుకుప్పం ఎంపీటీసీ సభ్యురాలు ఎన్. రాధిక నియమితులైన సందర్భంగా ఎన్. రాధిక భర్త పురంధర్ రెడ్డి ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో…

వైసిపి పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన మండలానికి చెందిన ఎమ్ తేజస్ రెడ్డి

మనన్యూస్,తవణంపల్లె:వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం కు సంబంధించి వివిధ విభాగాలకు అధ్యక్షులు ను ఎన్నుకోవడం జరిగింది.ఇందులో వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన పూతలపట్టు నియోజకవర్గం యువజన…

మంగళ విద్యా వాణి 33వ సంచిక ను ఆవిష్కరించిన కలెక్టర్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 05 మన న్యూస్ బంగారు పాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి మంగళ విద్యావాణి మాస పత్రిక 33వ సంచిక ను కలెక్టర్ సుమిత్ కుమార్ గారు అసిస్టెంట్ కలెక్టర్ హిమ కుమార్ గార్లు…

మాజీ దళిత సర్పంచిపై పెత్తందార్ల దాడిఫిర్యాదు చేశాడని చితకబాదిన వైనంపెత్తందార్ల అరెస్టుకు కేవీపీఎస్ డిమాండ్.

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి కేవీబీపురం మండలం అంజూరుపాలెం కులదురహంకార ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన ఆ మండలంలో వెలుగు చూసింది.తమపై అధికారులకు ఫిర్యాదు చేశాడనే అక్కస్సుతో మఠం పంచాయతీ మాజీ దళిత సర్పంచిపై పెత్తందారులు బుధవారం దాడికి దిగారు.ఈ దాడిలో మాజీ సర్పంచి…

గూడూరులో మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో పాశం సునీల్ కుమార్ కు సన్మానం

ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కి మేళతాళాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన మీడియా ప్రతినిధులు. మన న్యూస్,గూడూరు:ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటు కార్యక్రమం బుధవారం గూడూరు రెండవ పట్టణం లోని కాస్మోపాలిటన్…

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల గెలుపే లక్ష్యం,,జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ

మనన్యూస్,కాకినాడ: జగ్గంపేట ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు,టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు.గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్ లో గల పరిణయ…

స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల ర్యాలీ – ఫిబ్రవరి 04 – ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

Mana News;- గాజువాక హై స్కూల్ రోడ్ సాయిరాం నగర్ లోగల స్వామి విద్యానికేతన్ కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో సాయిరాం నగర్, శంకర్ నగర్, మారుతి నగర్, అశోక్ నగర్, గాంధీనగర్, ఆటోనగర్, జోగవానిపాలెం, సింహగిరి…

క్యాన్సర్ ను తొలిదశ లోనే గుర్తిద్దాం క్యాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కొ0దాం.

మనన్యూస్,తిరుపతి:క్యాన్సర్ గురించి సరి అయినా అవగాహన ఉంటే నివారించడం మరియు విజయవంతంగా చికిత్స అందించడం సాధ్యం.మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్ కనుక క్యాన్సర్ పై అవగాహన కలిగించడం…

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ని కలసిన పులిగోరు మురళీకృష్ణారెడ్డి

మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పులిగోరు…

శృతి కి ఎస్వీయూ డాక్టరేట్ ప్రధానం

మనన్యూస్,తిరుపతి:శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగ పరిశోధక విద్యార్థిని ఎస్.శృతి డాక్టరేట్ పొందారు.యాన్ ఎఫీషియంట్ అప్రోచ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫైర్ యూజింగ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్’అంశంపై సిద్దాంత గ్రంథాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు ప్రొఫెసర్ బి.అనురాధ పర్యవేక్షకులుగా…