యర్రవరం లో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుఆరోగ్య శిబిరం
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామములో పశు వైద్యాధికారి మంజూష ఆద్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కూటమి నాయకులు నీరుకొండ సత్యనారాయణ,బసా ప్రసాద్, మైరాల కనకరావు హాజరయ్యారు.ఈ పశు ఆరోగ్య…