Category: ఆంధ్రప్రదేశ్

ఏలేశ్వరం లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన ధ్యాస ప్రతినిధి ఏలేశ్వరంఏలేశ్వరం నగర పంచాయతీ లో 1,20 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బత్తిన శ్రీను, పేకల…

ఏలేశ్వరంలో దివ్యాంగులకు రగ్గులు పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం;పట్టణంలోని క్వారీపేట ప్రాంతంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్,జాతీయ అధ్యక్షుడు,కస్తాల సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది దివ్యాంగులకు ఆదివారం రగ్గుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం…

జడ్పిటిసి భారతి మధు కుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం

తవణంపల్లి డిసెంబర్ 21 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల జడ్పిటిసి భారతీ మధు కుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ మాట్లాడుతూ రెండు పోలియో చుక్కలతో బిడ్డ భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని…

ఈ నేల 24 న ముఖ్యమంత్రి కోస్గి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన,డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిసెంబర్ 24వ తేదీన కోస్గి రానున్న నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ సైదులు, ఎస్ బి ఎస్సై నరేష్, ఎస్ఐ లు బాలరాజు,…

కాణిపాకం లో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో చైర్మన్, ఈఓ

మన ధ్యాస ప్రతినిధి:- ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ స్వామివారి దేవస్థానం నందు శని వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర…

సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు

యాదమరి, స్వర్ణసాగరం డిసెంబరు-20 చిత్తూరు పట్టణంలోని సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కె. గొల్లపల్లె పాఠశాల విద్యార్థులకు సాయి బాబా వంద సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “కర్తవ్యమే దైవం” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా,…

ఏలేశ్వరంలో కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్,చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:,ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో షహీద్ భగత్ సింగ్,కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు,విప్లవ యువజన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారతదేశ స్వాతంత్రం…

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో విద్యార్థులకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన‎

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-20 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కె.గొల్లపల్లె హైస్కూల్ ప్లస్ నందు అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘన మరియు…

పవర్ గ్రిడ్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన,స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న అమరజీవి జలధార జల జీవన మిషన్ వాటర్ గ్రిడ్ పథకం పనులకు శంకుస్థాపన కార్యక్రమం పెరవలి వద్ద ఘనంగా జరిగింది.వేల కోట్ల రూపాయల…

యాదమరి మండలంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు

యాదమరి, మాన ధ్యాస డిసెంబరు-20 యాదమరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7.50 గంటలకు 14 కండిగ ఉర్దూ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన, అనంతరం యాదమరి హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా…