గంగమ్మ గుడి పెండింగ్ పనుల పూర్తికి టిటిడి అదనపు నిధులుః బోర్డ్ ఛైర్మన్, ఎమ్మెల్యే వెల్లడి
మనన్యూస్,తిరుపతి:తాతయ్యగుంట గంగమ్మ గుడి పునర్నిర్మాణ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తామనిటిటిడి బోర్డ్ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు. ఆలయ ఆవరణలో జరుగుతున్న పెండింగ్ పనులను వారు శనివారం ఉదయం పరిశీలించారు. పెండింగ్ పనుల వివరాలను ఈఓ…