గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి-ఎంపీపీ గొల్లపల్లి
మన న్యూస్: ఏలేశ్వరం:స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2025-2026వ సంవత్సరం జిపిడిపి, బిపిడిపి యాక్షన్ ప్లాన్ గురించి ఒకరోజు శిక్షణా తరగతులను ఇంచార్జ్ ఎంపీడీవో కెవి సూర్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి హాజరయ్యారు.…
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్:తిరుపతి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను…
ఘనంగా అమర రాజా 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
మన న్యూస్ తిరుపతి, డిసెంబర్ 20, 2024:- వివిధ పరిశ్రమ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2 బిలియన్ డాలర్ల బహుళ జాతి సంస్థ అమర రాజా గ్రూప్, తమ 39 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పూర్తి సంతోషంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంది.…
Amara Raja organizes 39th Foundation Day on a grand scale
Mana News, Tirupati, December 20, 2024:- Amara Raja Group, a $2 billion global conglomerate with presence in varied industries, celebrated its 39th Foundation Day with much joy and excitement. The…
పాల వ్యాను ఢీకొని మృతిమూడు సంవత్సరాల పాప మృతి
బంగారుపాళ్యం డిసెంబర్ 19 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఏ నేత్ర వయస్సు మూడు సంవత్సరాలు తండ్రి ఏ ధరణి బాబు ఈ పాప తన ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా ఏపీ 39 యుఎస్ 7751…
అరగొండ అపోలో ఆసుపత్రిలో అధునాతన భుజం మార్పిడి శస్త్ర చికిత్సలు
తవణంపల్లి డిసెంబర్ 19 మన న్యూస్ చిత్తూరుజిల్లా, తవణంపల్లి మండలం,అధునాతన వైద్యం తో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని , అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్…
విశాలాంధ్ర జాతీయ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
మన న్యూస్:శ్రీకాళహస్తి ప్రజల పక్షాన నిలబడి విశాలాంధ్ర జాతీయ దినపత్రిక పోరాటం చేస్తోందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలోని తన స్వగృహంలో విశాలాంధ్ర దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం…
మరమ్మతులు చేసారు గుంతలు మరిచారు నాసిరకంగా చెందుర్తి రహదారి మరమ్మత్తు పనులు పూర్తిస్థాయిలో పూడ్చని గుంతలు – ప్రయాణికులు ఆగ్రహం
మన న్యూస్: రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా కాంట్రాక్టర్లు,అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడంతో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్లు శిధిలమ వుతున్నాయని పలువురు…
భారత్ గౌరవ్ అవార్డు అందుకున్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
మన న్యూస్: కాకినాడ, డిసెంబర్ 18: కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మరో ఆరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల న్యూయార్క్ లో…
వన్నెపూడి లో సత్యహరిచంద్ర, సీతారామరాజు నాటక ప్రదర్శనలు
మన న్యూస్: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధ గురువారాల్లో సత్య హరిచంద్ర అల్లూరి సీతారామరాజు నాటకళా ప్రదర్శనలు నిర్వహించారు. సత్య హరిచంద్రలో హరిశ్చంద్రుడిగా కరెడ్ల బాబ్జి దొడ్డిపట్ల సత్యనారాయణ చంద్రమతిగా నంది అవార్డు గ్రహీత…