Category: ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు మండలం లో జ్యోతుల జన్మదిన వేడుకలు

గొల్లప్రోలు మే 28 మన న్యూస్ : – దుర్గాడ గ్రామ అభివృద్ధి ప్రదాత, సాయిప్రియ సేవసమితి వ్యవస్థాపక అధ్యక్షులు,ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల గంగాభవాని శ్రీనివాసు 46వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని గొల్లప్రోలు మండలంలో పలుగ్రామాల్లో…

నవధాన్యాలతో భూసారం పెరుగుదల – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట మే 29:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో నవధాన్యాలు సాగు చేసి కలియ దున్నడం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని భూమిలో ఎంత ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటే అంత ఎక్కువగా రసాయన ఎరువులు పై ఆధారపడడం తగ్గుతుందని…

ప్రధాన రహదారుల వద్ద కాలువలు నిర్మించాలి -సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

మన న్యూస్ మే 29: – పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ…

నెల్లూరు సిటీ నియోజకవర్గ నుండి మహానాడుకు తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు

మన న్యూస్, నెల్లూరు ,మే 29:*రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పిలుపుతో కడపలో జరిగే మహానాడుకు భారీగా తరలి వెళ్లిన టిడిపి కార్యకర్తలు,అభిమానులు .*ప్రతి డివిజన్ నుంచి అనుచరగణంతో మహానాడు బాట పట్టిన నేతలు .*28 డివిజన్లలో పసుపు పండగ సందడి…

రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హై స్కూల్ రూపు రేఖలు

మన న్యూస్, నెల్లూరు ,మే 29:- నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి – మా నాన్న ఉన్నత స్థితికి విఆర్ హైస్కూల్లో చదువుకోవడమే పునాది- ప్రతి తరగతి గదిలో డిజిటల్…

కార్యకర్తలే పార్టీకి బలం, భవిష్యత్తు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 29:- కోవూరు నుంచి 100 కార్లు, 30 బస్సుల్లో మహానాడుకు పయనం- బుచ్చిరెడ్డిపాలెంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ – గొప్ప నాయకులతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం కోవూరు…

హైకోర్టు ఉత్తర్వులు అయితే.. గుట్టు చప్పుడు వ్యవహారాలు ఎందుకు….?

శంఖవరం మన న్యూస్ (అపురూప్): అంగన్వాడీ కార్యకర్త ఎం. పద్మ ను అక్రమంగా తొలగించారంటూ న్యాయం కోసం చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.వివరాల్లోకి వెళితే… కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం…

మహానాడుకు బద్వేల్ 35 వార్డు నుండి భారీ సంఖ్యలో బయలుదేరిన ప్రజలు.

బద్వేల్: మన న్యూస్: మే 29: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆరు అంశాలను అభివృద్ధికి మార్గదర్శకాలుగా అమలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలందరూ సభలో…

ఆత్మీయ పౌర సన్మానము

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండల అభివృద్ధి అనే ఆభరణంలో మరో ఆణిముత్యం సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ విభాగం) సాధనకు భగీరథ ప్రయత్నం చేసి సింగరాయకొండ మండలమునకు కోర్టును అందించి,సింగరాయకొండ మండల ప్రజల కోరక మేరకు ఆత్మీయ పౌరసన్మానాన్ని అందుకోవడానికి…

దళితుల యువకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

బద్వేల్: మన న్యూస్: మే 29: శాంతి భద్రతులను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీసీటర్లు అనే నెపముతో వారిని పిలిపించి నడిరోడ్డు…