మాతుమూరును సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతాం – ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ ఎస్సై. బి. నర్సింహమూర్తి
మన న్యూస్, పాచిపెంట మే 23 :-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ బి.నర్సింహమూర్తి అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నవోదయం 2.0 లో…