Category: ఆంధ్రప్రదేశ్

నేటితో డిగ్రీ ప్రవేశాలకు ముగింపు ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కొరకు, 26-08-2025 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉన్నత విధ్య మండలి ప్రకటించినదని. విద్యార్థులందరు రిజిస్ట్రేషన్…

నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 24 :*వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసిన దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, కొండ్లపూడి వైసీపీ నాయకులు అల్లం సునీల్ యాదవ్.*వందలాదిమంది కార్యకర్తలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ఆదివారం…

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు

మన న్యూస్, వెంకటాచలం, ఆగస్టు 24 : * వెంకటాచలం మండలం గొలగమూడిలో సోమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. *సోమిరెడ్డికి భారీ గజమాలతో ఘన స్వాగతం. *ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జ్యోతమ్మకు సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ…

మంత్రి స్వామీ గారిని కలసి వినతి పత్రం అందజేసిన జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన…

విపిఆర్ వికాస్ తో యువతకు ప్రోత్సాహం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 23:యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. అందుకే విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్‌ వికాస్‌ కార్యక్రమం కింద ఇందుకూరుపేట మండల యువతకు క్రీడా కిట్లు అందజేసినట్లు…

ఆంధ్ర కేసరి జీవితం యువతకు ఆదర్శం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 23:స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం చిరస్మరణీమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నగరంలోని విపిఆర్‌ నివాసంలో ఆయన చిత్రపటానికి పూల…

కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారులు స్పందించాలి…

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:-బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారుల స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గునపర్తి అపురూప్ ద్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో…

వివిధ కషాయాలతోనే చీడ పీడల నివారణ..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి అపురూప్:- వివిధ కషాయాలతో చీడ పీడలను నివారించవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి సూచించారు. శంఖవరంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరి,ప్రత్తి,కూరగాయల పంటలులో ఆశించే…

ముద్రగడ ను కలిసిన వైసీపీ ఇంచార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు

శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను భీమవరం వైసీపీ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకట్రాయుడు కలిశారు. ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు ను చిన్నమిల్లి వెంకట్రాయుడు, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ…

పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం,దోమల నిర్మూలన అందరి బాధ్యత..

శంఖవరం, మన న్యూస్ ప్రతినిధి:- పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎంపీడీవో లక్ష్మి రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన శంఖవరంలో శనివారం ఆయా శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్.. స్వచ్ఛ దివస్…