Category: ఆంధ్రప్రదేశ్

ఎయిడ్స్ పై అవగాహన జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్, తవణం పల్లి.

తవణంపల్లి ఆగస్టు 28 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…

జిల్లా పరిషత్ పాఠశాల లో ఎయిడ్స్ నివారణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-28 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, కోర్…

దొంగతనం కేసును చేధించిన ప్రత్తిపాడు పోలీసులు

మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈనెల 21వ తేదీన గాలి తలుపులయ్య ఇంటిలో జరిగిన చోరీని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ప్రత్తిపాడు పోలీసులు వారం రోజులు వ్యవధిలో చేధించారు.…

తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…

వినాయక మండపాలను దర్శించికున్న వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో యువకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్…

సింగరాయకొండలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని…

పాకల గ్రామంలోజీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల…

నాడు పాలకమండలి అధ్యక్షురాలుగా రంగనాయకమ్మ.. నేడు పాలకమండలి అధ్యక్ష బరిలో సౌభాగ్యమ్మ.

– దొరకునా ఇటువంటి సేవ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద సేవ. ఉరవకొండ,మన ధ్యాస :-ఆమిద్యాల నుంచి ఐదుగురు.-మోపిడి నుంచి నలుగురు-కౌకుంట్ల నుంచి ఇద్దరు-రాకెట్ల నుంచి ఇద్దరు.-13మంది అగ్రకుల పాలకులు. 01. బీసీ కులస్తుడు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ…

రేషన్ అవకతవకలకు స్మార్ట్ కార్డులతో చెక్ ……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస, కోవూరు, ఆగస్టు 25 :స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది- దేశంలో ఎక్కడా లేనివిధంగా స్మార్ట్‌ కార్డుల పంపిణీ .కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ…

మహిళ సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ ………నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మహిళా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ……….. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి- మహిళా సాధికారత.. స్త్రీ శక్తితో సాకారం.- కోవూరులో వేడుకగా స్త్రీ శక్తి విజయోత్సవ సభ .- భారీగా తరలివచ్చిన మహిళా. గణం.. కిక్కిరిసిన సభా ప్రాంగణం- సూపర్…