ఇంటర్ పేద విద్యార్థినికి గాను 1,20,000 ఆర్థిక సాయం.గొప్ప మానవత్వం చాటుకున్న హారో మోటర్ సైకిల్ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణుగోపాల్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల ప్రభుత్వ గర్ల్స్ జూనియర్ కళాశాల విద్యార్థిని, ఉన్నత చదువులు కోసం, ఆర్థిక సాయం అందజేత…..ప్రతి సంవత్సరం 30 వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనునట్లు మాజీ మున్సిపల్…
యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యంయోగా ద్వారా పని బత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా పోలీస్, యోగ తోనే సంపూర్ణ ఆరోగ్యం, ఒత్తిడి నుండి ప్రశాంతత, ఆనందమాయమైన జీవనం కొనసాగించడానికి యోగానే ఔషదం. ప్రతి ఒక్కరు యోగాను నిజ జీవితంలో అలవాటుగా…
అక్రమ సంబంధం,ఆపై అనుమానే హత్యకు దారి, నిందితుడు రంగస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలింపు…విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన..డీఎస్పీ మొగులయ్య
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- జోగులాంబ గద్వాల జిల్లా,కేటీ దొడ్డి మండలం,పాతపాలెం గ్రామంలో ఈనెల 16న జరిగిన బోయ అనిత అనే మహిళ అనుమానస్పద మృతిలో అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.కేసుకు…
కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 21:- కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ మంత్రివర్యులు బోస్ రాజు డెబ్బై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విధాన…
ఘనంగా యోగా దినోత్సవం
మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని వనయికుంట గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనాయకులు సోను,శ్రీను,పంచాయతీ కార్యదర్శి మౌనిక ,పాఠశాల ప్రదనోపద్యురాలు పవని, అంగన్వాడి టీచర్ సుజాత,ఆశావర్కర్ గోవిందమ్మ,పద్మమ్మ తదితరులు…
ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి,జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా:శుక్రవారం రోజు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ మద్దూర్ పోలీస్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల…
తిరుపతి లో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
మన న్యూస్,తిరుపతి:– ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను శాప్ చైర్మన్ రవినాయుడు టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
పట్టపగలే మట్టిని తరలిస్తున్న మాఫియాచోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20:- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం వెళ్లే రోడ్డులో అలుప్లెక్స్ కంపెనీ వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ గుట్టలను మట్టి మాఫియా పట్టపగలే గుట్టలను ఖాళీ చేస్తున్న ఎలాంటి అనుమతులు…
జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం.. రెండు లారీలు ఢీ
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20:- జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, వేముల స్టేజి సమీపంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న భారీ…
భూ భారతి రెవిన్యూ చట్టం సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 20 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రంలోని భూ భారతి చట్టం -2025 రెవెన్యూ సదస్సు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ జనరల్…