Category: తెలంగాణ

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి –మండల ప్రత్యేకాధికారి అరుణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 19 :వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలే సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మహ్మద్ నగర్ మండల ప్రత్యేకాధికారి అరుణ సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజలకు…

పోషణ మాసం పై తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన.. సూపర్ వైజర్ రాజేశ్వరి

మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) సెప్టెంబర్19: మహ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్ వైజర్ రాజేశ్వరీ మాట్లాడుతూ..కిశోర బాలికల తల్లిదండ్రులు, గర్భిణులు,బాలింతలకు పోషకాహారం ఆవ శ్యకతను వివరించారు.కిశోర…

సింగూరుకు పోటెత్తిన వరద…2022లో ప్రాజెక్టు 101 టీఎంసీలు, ప్రస్తుతం 105 టీఎంసీల నీటిని దిగువకు వదిలి రికార్డు.

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుంది. సింగూరు ప్రాజెక్టును వర్షకాల సీజన్‌ ఆరంభంలో డ్యామ్‌ సెప్టీ అధికారులు పరిశీలించి,…

అధైర్యపడకండి.. అండగా ఉంటాం..సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ శివారులోని నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద నిజాంసాగర్ గ్రామానికి చెందిన వడ్ల రవి,బ్రాహ్మణపల్లి గ్రామంలోని చెరువులో నీరుడి పోచయ్య వేర్వేరు ప్రమాదాల్లో నీట మునిగి గల్లంతైన విషయం తెలిసిందే వారి…

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ ప్రాంగణంలో,మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గంగాధర్, మండల విద్యా వనరుల కార్యాలయంలో తిరుపతిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.నిజాంసాగర్…

అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్…

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గ జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి…

9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల

మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్) నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం ప్రాజెక్టు ద్వారా 9 వరద గేట్లను ఎత్తి దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు…

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే విద్యారంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో…

సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

మన ధ్యాస, నిజాంసాగర్, (జుక్కల్) ప్రజల సౌకర్యార్థం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి ఎస్ బిఎం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.పెద్ద కోడప్ గల్…