Category: తెలంగాణ

జోగుళాంబ గద్వాల పోలీస్,,మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ మహిళలు తమ విధులలో గొప్పగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు.రేపు అంతర్జతీయ మహిళ దినోత్సవం మార్చి-8…

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కి మరింత ఆదాయం చేకూరుస్తాం

మనన్యూస్,అబ్దుల్లా పూర్:మెట్టు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కి మరింత ఆదాయం చేకూరుస్తాం.మార్కెట్ కమిటి చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాలకవర్గం సమావేశంలో 2025 -26 కి సంబంధించిన…

రవికుమార్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు

మనన్యూస్,నారాయణ పేట:పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ.రవికుమార్ గారి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుల సహకారంతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో గల షరీఫా మజీద్ లో మైనార్టీ…

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:పాల్వంచ మండలం పాత పాల్వంచ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలను ఆకస్మికంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మధ్యాహ్న భోజన మెనూను పరిశీలించి,విద్యార్థులతో కలిసి…

వాహనాల్లో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించరాదు,ఎస్సై రాజ్ కుమార్

మనన్యూస్,పినపాక నియోజకవర్గం:వాహనాల్లో పరిమితిని మించి ప్రయాణికులను ఎక్కించవద్దని ఈ బయ్యారం ఎస్సై రాజకుమార్ సూచించారు.శుక్రవారం పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఎస్సై రాజకుమార్ ఆదేశాలతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.వాహనాల ధ్రువపత్రాలను పరిశీలించారు.వ్యవసాయ కూలీలు…

పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

Mana News :- హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్‌షాప్‌లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత…

విజయ స్ఫూర్తి కార్యక్రమం

మనన్యూస్,కామారెడ్డి:హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు బాలికల ఉన్నత పాఠశాల లింగంపేట్ లో విజయ స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి హెల్పింగ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు రజనీకాంత్ గౌడ్,కృష్ణకర్,సత్యనారాయణ రెడ్డిలు మాట్లాడుతూ…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం ఆరేపల్లి వాగు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్,తెలిపారు అనుమతి…

బీసీలకు రాజ్యాధికారం ఎలా రాదో చూస్తా : తీన్మార్ మల్లన్న

Mana News :- బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యమే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే పీసీసీ చీఫ్ మీద ఒత్తిడి చేయించి తనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించారని…

మృతి చెందిన కుటుంబాలకు మాజీ సర్పంచ్ ఆర్థిక సాయం

మనన్యూస్,కామారెడ్డి,రామారెడ్డి:ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మృతి చెందిన మూడు కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 4 వేల రూపాయలు ,30 కిలోల బియ్యం ఇవ్వడం జరిగిందని ఈసన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కందూరి బాలమని అన్నారు ఈ సందర్భంగా ఈసన్నపల్లి గ్రామ మాజీ…