అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు మనన్యూస్,మాచారెడ్డి:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం ఆరేపల్లి వాగు వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్,తెలిపారు అనుమతి…
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: రంగన్న మృతిపై అనుమానాలంటూ భార్య ఫిర్యాదు
Mana News :- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి వాచ్ మెన్ రంగన్న మరణించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 05 రాత్రి ఆయన మరణించారు.రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
SBI: బ్యాంకు పేరుతో వీడియోలు వస్తున్నాయా.? కీలక నోటీస్ జారీ చేసిన ఎస్బీఐ..!
Mana News :- SBI: రోజురోజుకీ సైబార్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కొంగొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇందులో…
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.
మనన్యూస్,కామారెడ్డి:జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దారుణం జరిగింది.భార్యాభర్తల మధ్య గొడవతో భర్త నర్సింలు భార్య మహేశ్వరినీ అతి దారుణంగా కత్తితో పొడిచి భర్త నర్సింలు సైతం పోడుచుకున్నాడు.దీంతో భార్య మహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా భర్త కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.మృతి చెందిన…
అనుమతి లేని ఇసుక లారీ సీజ్
మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి,,8 మంది అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:నమ్మదగిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం,వేల్పుగొండ,గ్రామ శివారులో లొట్టివాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి తనికీలు నిర్వహించాగా పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను పట్టుకొని,వారి నుండి 7150,,4 మొబైల్స్,5…
కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తునికి 7 సంవత్సరాల జైలు శిక్ష
మనన్యూస్,కామారెడ్డి:కన్నా కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోక్సో నేరస్తుడు అయిన జేర్రీపోతుల దేవరాజు,47 వ్యక్తికి 7సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రూ.10 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పు…
ధ్రువ పత్రాలు లేని మద్యం సేవించి వాహనాలు నడిపిన చర్యలు తప్పవు
మనన్యూస్,కామారెడ్డి,మాచారెడ్డి: సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనిల్,వాహనాల తనిఖీలో భాగంగా ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు,ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ…
ధ్రువ పత్రాలు లేని మద్యం సేవించి వాహనాలు నడిపిన చర్యలు తప్పవు
మనన్యూస్,మాచారెడ్డి: కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై అనిల్,వాహనాల తనిఖీలో భాగంగా ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు సందర్భంగా ఎస్సై అనిల్…
నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రూరల్ సిఐ రామన్,దేవునిపల్లి ఎస్సై రాజు,సిబ్బందితో కలిసి మధ్యాహ్న సమయంలో బైపాస్ వద్ద నిజామాబాద్ నుండి కామారెడ్డికి వస్తున్న వాహనాలను తనిఖీలు నిర్వహించగా వాహనాల తనిఖీలో భాగంగా కారు లో మోటార్…