వాహనదారులకు సిర స్త్రాణం తప్పనిసరి.చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐ శ్రీధర్ నాయుడు.
తవణంపల్లి ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి కాణిపాకపట్నం బైపాస్ నందు బుధవారం సాయంత్రం సీఐ సూచనల మేరకు వాహనదారులు ప్రయాణం చేయునప్పుడు అకస్మాత్తుగా…