Category: ఆంధ్రప్రదేశ్

వాహనదారులకు సిర స్త్రాణం తప్పనిసరి.చిత్తూరు వెస్ట్ సర్కిల్ సిఐ శ్రీధర్ నాయుడు.

తవణంపల్లి ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు తవణంపల్లి మండలంలోని అరగొండ చిత్తూరు ప్రధాన రహదారి కాణిపాకపట్నం బైపాస్ నందు బుధవారం సాయంత్రం సీఐ సూచనల మేరకు వాహనదారులు ప్రయాణం చేయునప్పుడు అకస్మాత్తుగా…

గడ్డి కటింగ్ చేయు యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 19 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తరించు యంత్రాలను 31మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి…

పేకాటలో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్. 4600 రూపాయలు, ఒక ఆటో స్వాధీనం. ఎస్సై చిరంజీవి.

తవణంపల్లి ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 19. చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం దిగువ తడకర గ్రామ సమీపంలో బుధవారం తవణంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి వారికి అందిన సమాచారం మేరకు మామిడి తోపులో ముగ్గురు వ్యక్తులు…

ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ కి పలువురు అభినందనలు.

చిత్తూరు ఫిబ్రవరి 19 మన న్యూస్ ఏపీ యుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా చిత్తూరు జిల్లాకు చెందిన చిత్తూరు సిటీ కేబుల్ జర్నలిస్ట్ అశోక్ కుమార్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు లోకనాథన్, కార్యదర్శి మురళీకృష్ణ, బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్…

ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించిన టిటిడి బోర్డు మెంబర్ ను పదవి నుండి తొలగించాలి..టీటీడీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ డిమాండ్

మనన్యూస్,తిరుపతి:విధి నిర్వహణ లో ఉన్న టీటీడీ ఉద్యోగి ని భూతులు తిట్టిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ను వెంటనే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము -చీర్ల కిరణ్ నిన్న టీటీడీ ఉద్యోగి అయిన బాలాజీ శ్రీవారి…

నెల్లూరులో విండ్ సర్ ఎలక్ట్రానిక్స్ షోరూం శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:దర్గామిట్ట,ఐటీడీఏ ఆఫీస్ ఎదురుగా సర్ ఎలక్ట్రానిక్ షోరూమ్ బుధవారం ఉదయం ప్రారంభించినారు.ఈ షోరూమ్ లో హై వాల్ స్ప్లిట్,విండో,క్యాసెట్,డక్ టేబుల్,వి ఆర్ ఎఫ్ సిస్టమ్ ఏసీలు లభించును.రాజా రామన్ మాట్లాడుతూ నెల్లూరులో విండ్ సర్ ఎలక్ట్రానిక్ షోరూం ప్రారంభానికి రావడం చాలా…

ముస్లింల సంక్షేమం టిడిపితోనే సాధ్యం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:విపిఆర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన ఇస్తిమా నిర్వాహకులు.తబ్లిగ్ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమాకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన.భద్రతా చర్యలలో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సిసి కెమెరాలు,వాకిటాకీలు.ఎలక్ట్రిసిటి,ఫైర్,పోలీసు తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఇస్తిమా నిర్వహణకు…

మార్కెట్ నిర్మాణంతో బుచ్చి పట్టణ ట్రాఫిక్ సమస్యకు చెక్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:బుచ్చి పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారస్థులకు న్యాయం చేస్తా.బాలికల పాఠశాల వద్ద ఉదయం సాయంత్రం మహిళా పోలీస్ బీట్ ఏర్పాటు చేయండి.చెన్నూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో సహకరించండి.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.బుచ్చిరెడ్డి పాళెం పట్టణం చెన్నూరు రోడ్డు లోని ఆటో…

మెగా మెడికల్ క్యాంపు

250 మంది గిరిజన రోగులుకు వైద్య సేవలు సామాజిక కార్యక్రమాలుతో సత్సంబంధాలు మెరుగు సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ. మనన్యూస్,పాచిపెంట:సుదూర ప్రాంతాలలో ఎత్తయిన కొండలు పై జీవనం గడుపుతున్న గిరిజన ప్రజలకు పోలీసులు అందించిన వైద్య సేవలు విజయవంతంగా ముగుసాయి.బుధవారం నాడు…

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలు వేయాలి

వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మనన్యూస్,పాచిపెట:రైతులు సాంప్రదాయ పంటలను విడిచిపెట్టి తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు వచ్చే పంటల వైపు మారాలని పాచిపెంట మండల వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు కోరారు.బుధవారం నాడు అమ్మ వలస గ్రామం లో నిర్వహించిన…