Category: ఆంధ్రప్రదేశ్

అల్లా ద‌య ముస్లీంలంద‌రిపై మెండుగా ఉండాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తిఃరాష్ట్ర ప్ర‌భుత్వం ముస్లీం సోద‌రుల‌కు ఇప్తార్ విందు ఇచ్చింది. స్థానిక ఆర్సీ రోడ్డులోని షాదిమ‌హల్ లో బుధ‌వారం సాయంత్రం న‌మాజ్ అనంత‌రం ఇప్తార్ విందు జ‌రిగింది. ఇప్తార్ విందును రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ‌, వ‌క్ప్ బోర్డ్ సంయుక్తంగా ముస్లీంల‌కు ఇచ్చారు.…

వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం వ్యవసాయ అధికారి పి గాంధీ..

మనన్యూస్,శంఖవరం:వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా కొంతంగిలో రైతులకు వేసవిలో అపరాల సాగు,పచ్చిరొట్ట పంటల ఆవశ్యకత,వేసవి దుక్కులు ప్రాముఖ్యత,పి.ఎం కిసాన్,రైతుల రిజిస్ట్రేషన్,రాయితీపై యంత్ర పరికరాలు,ప్రకృతి వ్యవసాయ…

పాలసీ జీవితానికే భరోసా.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్

మనన్యూస్,శంఖవరం:మనం చేయించుకున్న పాలసీలే మనకు ఆపద సమయంలో భరోసాగా నిలుస్తాయని శంఖవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కె సునీల్ అన్నారు.శంఖవరం స్టేట్ బ్యాంక్ లో మంగళవారం ఇటీవల ప్రమాదంలో మరణం పొందిన శృంగవరం గ్రామానికి చెందిన కొల్లు లోవసత్తిబాబు…

నూతన భవనానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్,ఉదయగిరి:పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న భవనానికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్ను బోయిన చంచల బాబు యాదవ్ ఉదయగిరి ఎంపీపీ మూలే…

కౌలు రైతులకు నుాతన చట్టం తేవాలి

మనన్యూస్,కావలి:ఎన్నికల సందర్భంగా ఏన్డీయే కుాటమి కౌలు రైతుల రక్షణ కోసం కౌలు చట్టం తేస్తామని హామి ఇచ్చారని ఇంత వరకు అచరణలోకి తీసుకురాలేదని నుాతన కౌలు చట్టం తీసుకుర‍వాలని ఏపి కౌలు రైతు సంఘం పిలుపు మేరుకు బుదువారం బుడమగుంట సచివాలయం…

నెల్లూరు రూరల్ కోడూరుపాడు 44వ రోజు గడపగడపకు కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరురూరల్:నియోజకవర్గ పరిధిలో 44వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం బుధవారం 1వ డివిజన్, కోడూరుపాడు కల్తీ కాలనీ నుండి ప్రారంభమైంది. ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…

100 రోజుల విశ్వసనీయ పాలన వక్ఫ్ బోర్డ్ లో నూతన అధ్యాయానికి నాంది రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్

మనన్యూస్,నెల్లూరు:ప్రజా సంకల్పంతో సమర్ధతతో పారదర్శకతతో ముందుకు సాగుతున్న వక్ఫ్ బోర్డ్.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక లీగల్ టీం ఏర్పాటు చేశాం.రాష్ట్ర వ్యాప్తంగా 162 పెండింగ్ కేసులను పరిష్కరించాం.రాష్ట్ర వ్యాప్తంగా 386 మందికి సకాలంలో నోటీసులు అందచేశాం.కర్నూల్ లోని 38.70 ఎకరాల…

ఘనంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

మనన్యూస్,నెల్లూరు:వేదాయపాలెంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగినాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఎమ్మెల్యే ఆఫీసు సందడే సందడి.సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని…

సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ నాయకులు ,ఆవుల రోశయ్య ను పరామర్శించిన, ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్,ఉదయగిరి:సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ సీనియర్ నాయకులు, ఆవుల రోశయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్, ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఆయన కుమారుడు ఏ వెంకటేశ్వర్లు లివర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే…

26-03-2025 సీతారాంపురం,,మల్లి బోయిన తిరుమలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

మనన్యూస్,సీతారాంపురం:మండలం పోలం గారి పల్లి గ్రామ సర్పంచ్ ముత్తూరు వెంకటసుబ్బయ్య మేనమామ రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయుడు మల్లి బోయిన తిరుమలయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ బుధవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మల్లి బోయిన తిరుమలయ్య…