Category: ఆంధ్రప్రదేశ్

చౌక దుకాణాలను ప్రారంభించిన టీడీపీ నేత ఊట్ల సురేంద్ర నాయుడు

మన న్యూస్,తిరుపతి, :నగరంలోని 44 డివిజన్లో 46 47 నిత్యవసర సరుకుల చౌక దుకాణాలను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి…

మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ టీచర్ పోస్టులో మినహాయించాలి

మన న్యూస్ పాచిపెంట మే 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగాలు ఆదివాసులకే కల్పించాలని ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కోసం మే 31 నుండి జూన్ 4వ తేదీ వరకు పార్వతీపురం మన్యం…

ఏఎస్ఐ రాజారావు ను సన్మానించిన ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్

మన న్యూస్,తిరుపతి, :పదవి విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్ఐ రాజారావును తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. రాజారావు ఆరోగ్యవంతమైన శేష జీవితాన్ని గడపాలని బొడుగు…

టిటిడి చైర్మన్ ను కలిసిన డిప్యూటీ మేయర్ఆర్.సి ముని కృష్ణ

మన న్యూస్,తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు లు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలో ప్రతినిత్యం వైసిపి…

నెల్లూరులో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థివిద్యార్థినులకు 2024- 25 ప్రతిభ ప్రోత్సాహ బహుమతులు.

మన న్యూస్, నెల్లూరు, జూన్ 1: నెల్లూరు గొలగమూడి రోడ్డు ,కొండపాళెంలో ఉన్న జిల్లా యాదవ భవన్లో ఆదివారం ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థివిద్యార్థినిలకు 2024 -25 ప్రతిభ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ…

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల‌ మీదుగా రేషన్ బియ్యం పంపిణీ..

రేషన్ బియ్యం పంపిణీలో పాత విధానం ద్వారా పేదలకు ఊరట.. రేషన్ దుకాణాల్లో బియ్యం అందుకోవడం పేదవాడి హక్కు.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 పూతలపట్టు నియోజకవర్గంలో రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పండుగలా ప్రారంభమైంది. ఆదివారం పూతలపట్టు…

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగారపు గోపి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఆదివారం పూతలపట్టు మండలం,…

ముత్తరపల్లెలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. మన న్యూస్ తవణంపల్లె జూన్-1 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె…

ఏలేశ్వరం లో రేషన్ డిపోలను ప్రారంభించిన కూటమి నాయకులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి పేర్కొన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గం…

సిరిపురంలో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని రుజువైందని ఎమ్మెల్యే వరుపుల…