పారదర్శకంగా సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ యాదవ్
సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసిన టిడిపి నేత శ్రీధర్ యాదవ్ మన న్యూస్, ఎస్ఆర్ పురం:- రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంటుందని మాజీ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ యాదవ్ అన్నారు.గంగాధర నెల్లూరు మండలం నేల్లేపల్లి పంచాయతీలో…