Category: ఆంధ్రప్రదేశ్

మహిళ సమావేశ భవనంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు ‌మురళీమోహన్,‌ అమరనాధ్ రెడ్డి..

మన న్యూస్ తవణంపల్లె జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం,‌ సరకల్లు పంచాయతీలో‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు పూతలపట్టు శాసనసభ్యులు ‌మురళీమోహన్,‌ పలమనేరు శాసనసభ్యులు ‌అమరనాధ్ రెడ్డి పాల్గోన్నారు. ‌శుక్రవారం సరకల్లు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు మండల నాయకులు ఘన స్వాగతం…

శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జూన్-6 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, బొమ్మసముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి దేవస్ధానం మహా కుంభాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కె.వి సూర్యనారాయణ అధ్యక్షతన ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది పలు శాఖల అధికారులు…

నెల్లూరులో PMJ జ్యువెల్స్ నూతన షోరూం శుభారంభం.

మన న్యూస్, నెల్లూరు ,జూన్ 6:- ఆంధ్రప్రదేశ్‌లోని PMJ షోరూమ్‌ల వరుసలో కొత్త అవుట్‌లెట్‌ను NUDA చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు.- భారత్ , USA వేదికల్లో PMJ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 40+ స్టోర్లలో ఈ స్టోర్ అదనం.దక్షిణ భారతదేశంలో…

తిరుమలిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 50 ఎడ్ల జతల వచ్చాయి. వీటకి సీనియర్సు, జూనియర్స్ విభాగాల్లో…

చెంచుగుడి శ్రీ ధర్మరాజుల దేవస్థానంలో మహాభారత ఉత్సవాలు ఘన ఆరంభం – వైభవంగా ధ్వజారోహణ మహోత్సవం

చెంచుగుడి, మన న్యూస్:చెంచుగుడి శ్రీకృష్ణ, ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ప్రసిద్ధ దేవస్థానంలో 64వ మహాభారత ఉత్సవాలు శ్రద్ధా, భక్తీ సమ్మిళితంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఆలయ ప్రాంగణం సంప్రదాయ భక్తి…

రాష్ట్రంలో వెన్నుపోటు అలవాటు చేసింది చంద్రబాబే….. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

మన న్యూస్, నాయుడుపేట: రాష్ట్రంలో వెన్నుపోటు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో రాష్ట్ర మొత్తం…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు రూరల్:రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి సంబరాలు చేసుకుంటుందని వైయస్ఆర్ సీపీ నెల్లూరు రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వెన్నుపోటు…

గూడూరులో ఎమ్మెల్సీ మేరిగా మురళి ఆధ్వర్యంలో “వెన్నుపోటు” దిన కార్యక్రమం

మన న్యూస్ ,గూడూరు: *అన్ని రంగాల్లోనూ ఘోర విఫలమైన కూటమి ప్రభుత్వం.*ఏడాది పాలనలో ‘0’ సంక్షేమం ‘0’ అభివృద్ధి ఈ ప్రభుత్వ ఘనత.*ఉన్న పథకాలు అటకెక్కాయి. చెప్పిన పథకాలు చందమామ కథలా మారాయి.*ఒకటిన్నర లక్ష కోట్లు అప్పుచేసి ఎక్కడ పెట్టారో సమాధానం…

రాపూరులో వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం

మన న్యూస్, రాపూరు:రాపూరులో వెన్నుపోటు దినం సందర్భంగా బుధవారం భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ నాయకులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి.రాపూరు పట్టణంలో సిద్దలయ్య సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా…