కళాకారునికి సన్మానం.

గ్రామీణ కళలను ప్రోత్సహించాలి. కళాకారులకు పెన్షన్లు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలి. ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన బోయ సంజప్పను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం గవి మఠంలో ఉరగాద్రి కళాపీఠం అధ్యక్షులు, గ్రామీణ సేవా సమితి…

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

ఉరవకొండ మన న్యూస్: 2024-2025 విద్యా సంవత్సరానికి బుదగవి గ్రామంలో చదివి అధిక మార్కులు సంపాదించిన ముగ్గురు విద్యార్థినులకు నగదు బహుమతులను పంపిణీ చేశారు. ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్, శ్రీనివాసులు సహకారంతో విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.డి భవాని, నవ్యత…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

కరిబసవేశ్వరా!. భక్తుల దాహం తీర్చరా!!.

చేళ్ళగురికి దేవస్థానాన్ని గవి మఠo ఆదర్శంగా తీసుకోవాలిఉరవకొండ మన న్యూస్ : 770 మఠాలకు మూలమఠం ఉరవకొండ గవి మఠం. గవిమఠంలో భక్తులు దాహంతో అలమటిస్తున్నారు. అయినప్పటికీ ఏజెంట్ గాని దేవదాయ శాఖ మేనేజర్ గాని భక్తుల గోడు పట్టించుకున్న పాపాన…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలి

రాయదుర్గం, మన న్యూస్:ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం రాయదుర్గం పట్టణంలో ధర్నాకు దిగారు. ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షుడు కెంచే లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో, కార్మికులకు తక్షణం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, నాలుగేళ్లుగా…

సీపీఐ అనంతపురం 25వ జిల్లా మహాసభలు ప్రారంభం

అనంతపురం, మన న్యూస్:అనంతపురం నగరంలో సీపీఐ 25వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ మహా ప్రదర్శన నగర వీధులన్నింటినీ ఎర్రజెండాల వర్ణస్ఫురితంతో నింపింది.మహాసభ…

గవి మఠ అభివృద్ధి, మరమ్మత్తులకు నిధుల కేటాయింపు

ఉరవకొండ, మన న్యూస్: గవి మఠ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు, మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించినట్లు సమాచారం. కర్నూలు దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన డిప్యూటీ ఇంజనీర్, మేనేజర్ కే. రాణితో కలిసి మఠ పరిసరాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా…

బెళుగుప్పలో బీజేపీ “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం

ఉరవకొండ, మన న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బెలుగుప్ప మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి…

నీరు తరిగేనిధి. పదులపరచటం మన విధి

ఉరవకొండ, మన న్యూస్: ఉరవకొండ పట్టణంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి మంగళవారం ఇంటింటికి మేలుకొలుపు కరపత్రాలు పంపిణీ చేస్తూ, తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. “నీరు తరిగే నిధి – దాన్ని పదిలపరచటం…

పట్టా స్థలాల్లో అక్రమ పైపులైన్‌ వివాదం – అధికారులు మౌనం

ఉరవకొండ, మన న్యూస్: పట్టాదారుల సొంత భూముల్లో అనుమతులు లేకుండా అడ్డగోలుగా పైపులైన్లు వేస్తూ గుత్తేదారులు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇంద్రావతి గ్రామానికి చెందిన…

You Missed Mana News updates

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు