శ్రీశైల క్షేత్రం, శ్రీశైల ప్రాజెక్టు అతి త్వరలో తరలింపు

అడ్వకేట్ కృష్ణమూర్తి ఉరవకొండ, మన ధ్యాస:- శ్రీ శైల ప్రాజెక్టు, క్షేత్రంచాలా వేగవంతంగా ఆంధ్రా కోస్తాకు తరలిపోతాందని సీనియర్ అడ్వకేట్ కృష్ణమూర్తి అన్నారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా కోస్తా ప్రకాశం(ఒంగోల్) జిల్లా విభజించబడి నూతన కొత్త జిల్లాఏర్పడుతున్న మార్కాపురం జిల్లా…

ఘనంగా ముక్త్యాల రాజా వర్ధంతి వేడుకలు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూల పురుషుడు నల్గొండ,ఖమ్మం,గుంటూరు కృష్ణాజిల్లా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు ఉరవకొండ, మనధ్యాస:- రాజా ముక్త్యాల వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాలు భూమి దానం, చేశారు. ఆరోజుల్లోనే లక్షలాద్సి…

పెన్నహోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్ ఎన్నికల పోల్ ఫలితాలు

ఉరవకొండ, మనధ్యాస: పెన్నహోబిలం దేవస్థానం పాలకమండలి అధ్యక్ష స్థానం కోసం నిర్వహించిన తాజా లైవ్ 24 న్యూస్ పోల్‌లో సౌభాగ్యమ్మ ఆధిక్యంలో నిలిచారు. ఈ ఆన్‌లైన్ పోల్‌లో మొత్తం 1,198 మంది ఓటర్లు పాల్గొన్నారు. అందులో భాజపా అభ్యర్థికు అత్యధికంగా 1,644…

నాడు పాలకమండలి అధ్యక్షురాలుగా రంగనాయకమ్మ.. నేడు పాలకమండలి అధ్యక్ష బరిలో సౌభాగ్యమ్మ.

– దొరకునా ఇటువంటి సేవ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాద సేవ. ఉరవకొండ,మన ధ్యాస :-ఆమిద్యాల నుంచి ఐదుగురు.-మోపిడి నుంచి నలుగురు-కౌకుంట్ల నుంచి ఇద్దరు-రాకెట్ల నుంచి ఇద్దరు.-13మంది అగ్రకుల పాలకులు. 01. బీసీ కులస్తుడు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ…

ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు: సీఎం చంద్రబాబు నాయుడు

– ప్రథమ స్థానంలో జలవనుల శాఖ మంత్రి  రామానాయుడు. – చివరి స్థానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ, మన న్యూస్: ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు.మొదటి స్థానంలో మంత్రి…

సీనియర్ న్యాయవాదిని దూషించిన (అ)న్యాయవాదిన్యాయవాది అన్యాయవాది మధ్య భగ్గుమంటున్న విభేదాలు

ఉరవకొండ మన న్యూస్:ఉరవకొండ న్యాయవాద వర్గాల్లో ఇద్దరు సీనియర్ న్యాయవాదుల మధ్య విభేదాలు భగ్గుమంటుతున్నాయి. ఒకరు తన సహ న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, దుర్భాషలాడిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.రాకెట్ల గ్రామానికి చెందిన ఓ క్లైంట్ సలహా కోసం సీనియర్…

పెన్నహోబిలాన్నీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా.

–పాలకమండలి చైర్మన్ బరిలో మహిళా బిజెపి నేత. సౌభాగ్య శ్రీరామ్ఉరవకొండ, మన న్యూస్: సుప్ర సిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ బరిలో జిల్లా బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరాం ఉన్నారు.…

పెన్నోబిలంలో పుష్ప నటుడు కేశవకు ఘన సత్కారం

ఉరవకొండ, మన న్యూస్:అనంత జిల్లా ఉరవకొండ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం పెన్నోబిలంలో గురువారం సాయంత్రం చిత్రీకరణలో పాల్గొన్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రతో గుర్తింపు పొందిన నటుడు కేశవ (జగదీశ్)ను జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరి…

నామినేటెడ్ పదవులు బిజెపి జనసేనలకు సైతం కేటాయించాలి.

ఉరవకొండ, మన న్యూస్: పదవుల కేటాయింపులో సమతుల్యత పాటించాలనే డిమాండ్‌తో కూటమి భాగస్వామ్య పార్టీలైన బిజెపి, జనసేన నేతలు గళమెత్తారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో పాలకపార్టీ తమకే పరిమితం కాకుండా, భాగస్వామ్య పార్టీలకూ ప్రాధాన్యత ఇవ్వాలని వారు స్పష్టంచేశారు. నాయకులు…

ఉరవకొండలో జోరుగా పదవుల పందేరం

అధిష్టానం మాటే శాసనం – పయ్యావుల కుటుంబం నిర్ణయమే కీలకం. ఉరవకొండ,మన న్యూస్ : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గ కేంద్రమైన ఉరవకొండలో పదవుల పందేరం జోరుగా సాగుతోంది. వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పెన్హోబిలం దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఉరవకొండ…

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు
నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…
పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..
ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..