గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి యువ మోక్ష అధ్యక్షులు ఆనంద్ బాబు

మన న్యూస్ ,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు గ్రామంలో వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో గంగాధర నెల్లూరు మండలం అగరమంగళం గ్రామానికి చెందిన బిజెపి యువ మోక్ష అధ్యక్షుడు ఆనంద్ బాబు వారి కుటుంబం సభ్యులతో…

పొదలపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ – భారీ ఎత్తున నాటు సారా ఊట ధ్వంసం

మన న్యూస్ : పొదలపల్లి గ్రామంలో కార్వేటినగరం సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ హనుమతప్ప మాట్లాడుతూ ఎస్ఆర్ పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని అందులో భారీ ఎత్తున…

నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ

ఏలేశ్వరం ,మన న్యూస్ :-అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు చేసినా ఫారెస్ట్…

పల్లె నిద్రలో సమస్యలు పరిష్కారం

పాచిపెంట,మన న్యూస్:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం దృష్ట్యా టిడిపి ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పాచి పెంట మండలం పద్మాపురం పంచాయతీ బట్నాయక వలస…

You Missed Mana News updates

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు
పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మద్యం పాలసీ విధానాలపై జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకు వచ్చిన విప్లవత్మాక మార్పులపై…… చంద్రబాబు నాయుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల మీద ధ్వజమెత్తిన…..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
కాశ్మీర్లో ఉగ్రవాదులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికాయానికి శ్రద్ధాంజలి కట్టించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రులు
పహల్గాంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ ఉదయగిరిలో జనసేన నాయకులు మౌన దీక్ష….!