అంగన్వాడి సమస్యల దశలవారీగా పరిష్కరిస్తాం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు ,మన న్యూస్:-పార్వతీపురం మన్యం జిల్లా, ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా 5,31,446 గర్భవతి బాలింత తల్లులు మరియు 13,03,384 మంది మూడు సంవత్సరాల లోపు పిల్లలు మరియు 7 లక్షల మంది 3…

స్థానికుల నెల నెలా శ్రీవారి దర్శనం…హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతి, మన న్యూస్:-స్థానికులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పునరుద్ధరిస్తూ టిటిడి పాలకమండలి తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికులకు నెలలో మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామని ఎన్డీఎ కూటమి ఇచ్చిన హామీని టిటిడి…

నియమనిష్టలతో మాలలు ధరించి స్వామివారి దర్శించుకోండి గురు స్వామి రామచంద్రన్

మన న్యూస్, చిత్తూరు:-అయ్యప్ప స్వామి దీక్ష నవంబర్ కార్తిక నెల ప్రారంభం సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు మండలం రోజులు అనగా 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరి మల స్వామి దర్శించుకోవాలని యాదమరి గురుస్వామి…

గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి యువ మోక్ష అధ్యక్షులు ఆనంద్ బాబు

మన న్యూస్ ,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు గ్రామంలో వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో గంగాధర నెల్లూరు మండలం అగరమంగళం గ్రామానికి చెందిన బిజెపి యువ మోక్ష అధ్యక్షుడు ఆనంద్ బాబు వారి కుటుంబం సభ్యులతో…

పొదలపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ – భారీ ఎత్తున నాటు సారా ఊట ధ్వంసం

మన న్యూస్ : పొదలపల్లి గ్రామంలో కార్వేటినగరం సిఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ హనుమతప్ప మాట్లాడుతూ ఎస్ఆర్ పురం మండలం పొదలపల్లి గ్రామంలో శుక్రవారం గార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని అందులో భారీ ఎత్తున…

నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించిన ఎమ్మెల్యే సత్యప్రభ

ఏలేశ్వరం ,మన న్యూస్ :-అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు కూడా నియోజకవర్గ సమస్యలపై ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తన గళం వినిపించారు.ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజల సమస్యలపై ఆమె మాట్లాడారు. గిరిజన గ్రామాలకు రోడ్లకు నిధులను మంజూరు చేసినా ఫారెస్ట్…

పల్లె నిద్రలో సమస్యలు పరిష్కారం

పాచిపెంట,మన న్యూస్:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం దృష్ట్యా టిడిపి ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పాచి పెంట మండలం పద్మాపురం పంచాయతీ బట్నాయక వలస…

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు
సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి
వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం
యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి