Author: SAMBAIAH1

ప్రజా సమస్యలు పట్టని నెల్లూరు పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

. మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లతో కలిసి.. ఎక్సె ఆఫీషీయో నెంబర్ హోదాలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిల్…

ఏపీ వైఎస్ఆర్ టిఏ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 31 :నెల్లూరు రాంజీ నగర లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ నేతలతో కలిసి వైసిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2026…

నూతన సంవత్సరం 20 26…. సరికొత్త వెలుగులు నింపాలి…….నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 31:నూతన సంవత్సరం 2026… ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా జిల్లా వాసులకు ఆయన 2026 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు ఏఎంసి డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి

మన ధ్యాస, నెల్లూరు డిసెంబర్ 31: ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసి పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్న కూటమి ప్రభుత్వం నిజంగా అభినందనీయం అని నెల్లూరు వ్యవసాయ మార్కెట్ ఏఎంసి డైరెక్టర్ మరియు జనసేన పార్టీ నాయకురాలు గునుకుల విజయలక్ష్మి…

ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ పార్దివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

మన ధ్యాస, కోవూరు, డిసెంబర్ 30 :సీనియర్ జర్నలిస్టు ప్రస్తుత నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ ఎన్ టివి రిపోర్టర్ కొలనుకొండ రాజశేఖర్ ఆదివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి…

పెట్రోల్ బంక్ ల మీద అపార్ధాలు, అపోహాలు వద్దు……. నెల్లూరు జిల్లా పెట్రోల్ బంక్ అసోసియేషన్ సభ్యులు

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 29: నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పెట్రోల్ బంక్ అసోసియేషన్ సభ్యులు ,బాధ్యులు ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజలకు తెలిపారు.ఇథనాల్ E 10,E 20 అనే రెండు రకాలుగా పెట్రోల్…

పొట్టే పాలెం కలుజు మీద బ్రిడ్జికి జనవరి 5వ తేదీన శంకుస్థాపన

మన ధ్యాస , నెల్లూరు రూరల్, డిసెంబర్ 26:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాళెం కలుజు ప్రాంతాన్ని ఆర్ & బి, ఇరిగేషన్, సర్వేయర్ మరియు రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం…

క్రిస్మస్ శాంతికి సద్భావనకు ప్రత్యేక…… పొంగూరు రమాదేవి

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 : ది విశ్వవ్యాప్తమైన పండుగ అని ఇది శాంతికి, సద్భావనకు ప్రతీక అని ఈ పర్వదినం ప్రజలందరి మనసుల్లో ప్రేమను, కరుణను పెంపొందించి..సమాజంలో ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని.. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్…

నెల్లూరు జిల్లా మరియు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 :క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో…

వంగవీటి రంగా మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు

మన ధ్యాస, కావలి, డిసెంబర్ 26:ఒక నాయకుడు మరణించి దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడంటే, ఆయన ప్రజల కోసం చేసిన సేవలే కారణం అని రంగా అభిమానులు పేర్కొన్నారు. బడుగు,బలహీన వర్గాల హక్కుల కోసం కుల, మత,…