Author: SAMBAIAH1

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస ,ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……జాబ్ మేళాకు…

నెల్లూరు నగరంలో సెమీ క్రిస్టమస్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19: నెల్లూరు నగరంలోని 51 డివిజన్ కపాడిపాలెంలో డివిజన్ ఇంచార్జ్ సందీప్, డివిజన్ నేతలు ఉమా , కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…

ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 19:నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్సిపి సిటీ ఆఫీస్ లో శుక్రవారం వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ని 16 డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి,6వ డివిజన్ కార్పొరేటర్…

నెల్లూరు నగర ఇన్చార్జి మేయర్ పోలుబోయిన రూమ్ కుమార్ యాదవ్ కు అభినందనలు తెలిపిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్

మన ధ్యాస ,నెల్లూరు డిసెంబర్ 19:ప్రజా క్షేత్రం లో నిరంతరం అందుబాటులో ఉండే ప్రజల మనిషి.. రాజకీయంలో ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగిన సమర్ధుడు…నమ్మిన పక్షాన్ని గెలిపించడంలో వెనుదురుగని వీరుడు… రూప్ కుమార్ యాదవ్ ఇన్చార్జి మేయర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా…

నదులను జాతీయ సంపదగా ప్రకటించాలి…. మిడతల రమేష్

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 19:రాయలసీమ నెల్లూరు జిల్లాలలో కృష్ణా జలాలు ప్రవాహాన్ని తెలంగాణ అభ్యంతరాలు ప్రకృతి ధర్మానికి విరుద్ధం ఉన్నాయని బిజెపి నమామి గంగి రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా పరిగణించాలని కృష్ణ…

TVS మోటార్ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ లో TVS ఆర్బిటర్ ను పరిచయం చేసింది…. న్యూ ఇండియా స్మార్ట్, స్టనైబుల్ అర్బన్ EV కమ్యూట్

మన ధ్యాస , విజయవాడ, డిసెంబర్ 19 :158 కి.మీ IDC రేంజ్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, విశాలమైన 34-లీటర్ బూట్‌స్పేస్ మరియు అనేక కనెక్ట్ చేయబడిన ఫీచర్లు వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్‌లను అందిస్తుంది.• మెరుగైన స్థిరత్వం మరియు…

నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, డిసెంబర్ 16;ఎప్పుడూ నాలుగు గోడల మధ్య చదువులే కాకుండా విద్యార్థులను క్రీడల దిశగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణం డి ఎల్ ఎన్ ఆర్ కళాశాల ప్రాంగణంలో…

నెల్లూరులో ప్రశాంత్ ఫెర్టిలిటీ ఉమెన్ సెంటర్ ప్రారంభం

.మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 14 : నెల్లూరు నగరంలో మాగుంట లే అవుట్‌లో ఆధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన ప్రశాంత్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ సెంటర్ ఆదివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి సుజితరెడ్డి. మాజీ మేయర్…

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఎడ్యుకేషనల్ ఎక్స్ పో

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 13:ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా నెల్లూరు నగరంలో అనిల్ గార్డెన్స్ లో శనివారం ప్రారంభమై 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు భారీ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమశేఖర్ తెలిపారు. ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోలో…