కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు…… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన ధ్యాస ,ముత్తుకూరు, డిసెంబర్ 19: నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……జాబ్ మేళాకు…