Author: SAMBAIAH1

నెల్లూరులో సాయి రేఖ మెడికల్స్ స్టోర్స్ ప్రారంభం.

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 5: నెల్లూరు నగరం,దర్గామిట్ట, మినర్వా గ్రాండ్ ప్రక్కన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ సోమవారం ఉదయం ప్రారంభించినారు.ఈ సందర్భంగా సాయి రేఖ మెడికల్స్ స్టోర్స్ అధినేతలు మాట్లాడుతూ….. ఈరోజు ప్రారంభించిన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ ఇది…

ప్రజల అవసరాలు,సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన……… రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస, నెల్లూరు, జనవరి 1:జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నిర్ణయమని రాష్ట్ర ధర్మాదాయ,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని బలవంతంగా కట్టడి చేసినా,…

ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించం…ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటాం……. రాష్ట్ర ధర్మదాయ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

మన ధ్యాస,ఆత్మకూరు,డిసెంబర్ 31 :రాష్ట్రంలో ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై బుధవారం ఆత్మకూరులో పాత్రికేయులతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం మాట్లాడుతూ…… ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాం…పూర్తిస్థాయిలో విచారించి చర్యలు…

కార్యకర్తలకు అండగా ఉంటాం…….. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస,నెల్లూరు,డిసెంబర్ 31 : నెల్లూరు వేదయపాలెం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన 32 మంది కార్యకర్తలకు అవార్డుల ప్రధానం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా…

పింఛన్ల పంపిణీ లో చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ,మనబోలు, డిసెంబర్ 31:వైసీపీ హయాంలో నాపై 18 అక్రమ కేసులు పెట్టారు..ఏ రోజూ పారిపోలేదు..ధైర్యంగా ఎదుర్కొన్నా అనే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా మనుబోలు బీసీ కాలనీలో పింఛన్ల పంపిణీ సందర్భంగా…

విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస, బుచ్చిరెడ్డిపాలెం,డిసెంబర్ 31 :విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు వి పి ఆర్ ఫౌండేషన్…

ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,కోవూరు,డిసెంబర్ 31 :ఇటీవల మరణించిన ఎన్టీవీ రిపోర్టర్ రాజశేఖర్ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న రాజశేఖర్…

కోవూరు అభివృద్ధికి శ్రీకారం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస,కోవూరు,డిసెంబర్ 31: సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వున్నారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు పంచాయతీలోని 10 వ వార్డులో పెన్షన్ పంపిణి చేసిన అనంతరం…

కోవూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ద్యాస, కోవూరు, డిసెంబర్ 31 :నూతన సంవత్సరం కోవూరు నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆకాంక్షించారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం…

వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ కార్యాలయంలో నేతల సందడి

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 31 :మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనలతో.. వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ వాలంటీర్స్ విభాగం అధ్యక్షురాలుగా అరవ ప్రమీల…