కందుకూరుకు మరో 10 వాటర్ ప్లాంట్లు…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మన న్యూస్, కందుకూరు,మే24:- ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం .- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత ప్రోత్సా హం అందిస్తాం .- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగసముద్రం, కరేడులో అమృత ధార వాటర్ ప్లాంట్ల ప్రారంభం .- హాజరైన ఎంపీ…