నెల్లూరు రూరల్ లో వైసీపీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన 32వ డివిజన్ వైసీపీ నాయకులు గౌస్ బాషా కి కండువాకప్పి, తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
మన న్యూస్ ,నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం 32వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు గౌస్ బాషా వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి…