కావలి ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా
మన న్యూస్ ,కావలి ,మే 29:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారుగా 23…