ప్రతిభావంతులైన విద్యార్ధులను ప్రోత్సహించండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు :కోవూరు గ్రామంలో బుద్ధి పద్మావతి కళ్యాణ మండపంలో దేవాంగ సంఘ ఆధ్వర్యంలో 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ…