వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి ,పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి………. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి
మన న్యూస్, కోవూరు,మే30:*వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపు పై, కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి.*గత ఏడాది క్వింటాలుకు రూ.117 పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.69…