Author: SAMBAIAH1

వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి ,పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి………. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి

మన న్యూస్, కోవూరు,మే30:*వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపు పై, కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి.*గత ఏడాది క్వింటాలుకు రూ.117 పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.69…

కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్…… యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున

మన న్యూస్, నెల్లూరు, మే 30: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి నిర్వహించినారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ…

మహానాడుకు విచ్చేసి విజయవంతం చేసిన కోవూరు నియోజవర్గ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు………. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, కోవూరు, మే 30:- కార్యకర్తల సందడితో మహానాడు పండుగ శోభ సంతరించుకుంది.- తెలుగుదేశం కార్యకర్తల పార్టీ అని నిరూపించారు.- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.అంగరంగ వైభవంగా పండుగ వాతావరంలో జరిగిన మహానాడు విజయవంతంలో టిడిపి కార్యకర్తల పాత్ర కీలకం…

మహానాడుకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:కడపలో మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమములో పాల్గొని, విజయవంతం చేసిన జిల్లా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక…

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కు రోటరీ స్వర్గ ధామంలో దహన శాల శంకుస్థాపనకు ఆహ్వానం

మన న్యూస్, కావలి ,మే 30:*ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ని ఆహ్వానించిన రోటరీ క్లబ్ ప్రతినిధులు.కావలి పట్టణంలోని ఉత్తర శివారు లో గల రోటరీ స్వర్గధామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న నాలుగు దహన శాలల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయవలసినదిగా కావలి…

నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.

మన న్యూస్ ,నెల్లూరు, మే 30:నెల్లూరు జిల్లా నూర్ భాషా /దూదేకుల బిసి,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థిని విద్యార్థులకు 2024 -25 ప్రతిభ పుష్కరాలు.నెల్లూరు జిల్లా నూరు బాషా/ దూదేకుల బిసి ,ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో…

చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి……. జనసేన నేత గునుకుల కిషోర్

మన న్యూస్, నెల్లూరు:*లైంగిక వేధింపులను ఇక పై అస్సలు సహించరాదు.*విచ్చలవిడితనాన్ని కట్టడి చేయడానికి పోలీసు యంత్రాంగం తో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరంకడప జిల్లాలో మైలవరంలో ఐదు రోజుల కిందట అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా అత్యాచారం…

మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి) ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు……. కాకాని పూజిత రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, మే 29 :మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి గురువారం నెల్లూరు లో జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…మా నాన్న కడిగిన ముత్యం…

గూడూరు లో శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు సుందరకాండ హోమాలు పూర్తిచేసుకుని అష్టా షష్టి (68) పూర్ణాహుతులతో విశేష కార్యక్రమం

మన న్యూస్, గూడూరు, మే 29:29 మార్చి 2025 నుండి 29 మే 2025 వరకు కొనసాగుతున్న షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఏర్పడుతున్న ఏ ఇబ్బందులు మన పీఠ భక్తులకు కలగనివ్వకుండా సద్గురువుల శ్రీ విజయ దుర్గ…

కావలి ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా

మన న్యూస్ ,కావలి ,మే 29:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారుగా 23…