Author: SAMBAIAH1

రేషన్ దుకాణాల వద్ద రేషన్ పంపిణీ తో ప్రజలకు మేలు……. రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు, జూన్ 1:- ఇక రేషన్‌ ఎప్పుడైనా తీసుకోవచ్చు.- త్వరలోనే మరిన్ని సరకులు అందించేందుకు ప్రభుత్వం కృషి.- రేషన్‌ దుకాణంలో సరకుల పంపిణీని ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ.కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యావసరాల…

నెల్లూరులో యాదవ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థివిద్యార్థినులకు 2024- 25 ప్రతిభ ప్రోత్సాహ బహుమతులు.

మన న్యూస్, నెల్లూరు, జూన్ 1: నెల్లూరు గొలగమూడి రోడ్డు ,కొండపాళెంలో ఉన్న జిల్లా యాదవ భవన్లో ఆదివారం ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థివిద్యార్థినిలకు 2024 -25 ప్రతిభ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ…

విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం……. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ‌.

మన న్యూస్, నెల్లూరు :ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించాలని ,విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించగలమని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు అన్నారు.నెల్లూరు టౌన్ హాల్లో శనివారం జరిగిన నూర్ భాషా…

భవిష్యత్ తరాలకి డిజిటల్ విద్యను అందించటమే లక్ష్యం….. వి ఆర్ హై స్కూల్ లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

భవిష్యత్ తరాలకి డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యం ……వి ఆర్ సి హై స్కూల్ లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ వెల్లడిమన న్యూస్ ,నెల్లూరు:యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ…

భవిష్యత్ తరాలకి డిజిటల్ విద్యను అందించటమే లక్ష్యం….. వి ఆర్ హై స్కూల్ లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు:యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సంకల్పంతో రూ.15 కోట్ల వ్యయంతో సిద్దమౌతున్న…

ప్రజలకు ఏం కావాలో అదే చేద్దాం……. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు:- నెల్లూరు నగర పాలక అధికారులతో మంత్రి సమీక్ష – ప్రస్తుత సీజన్ ను బట్టి తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు- అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలి- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ…

నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీ ,జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్ లో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు:నెల్లూరు సిటీ నియోజకవర్గం 54 వ డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీ ,జనార్దన్ రెడ్డి కాలనీ ,అంబేద్కర్ నగర్ లో ఎన్టీఆర్ సుజల సురక్ష మంచినీటి ప్లాంట్ లను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్…

నెల్లూరును దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం…….. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు:- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ – నెల్లూరు సిటీలో మూడు చోట్ల ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి వాటర్ ప్లాంట్ లు ప్రారంభం – మంత్రి నారాయణ పనితీరును అభినందించిన స్థానిక…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయ కుమార్ రెడ్డి సారధ్యంలో 35 ,36వ డివిజన్లు ఆత్మీయ సమావేశం

మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ మరియు 36వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి.నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు…

కాకాని గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పలు విషయాలు చర్చించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు, మే 30: నెల్లూరు డైకస్ రోడ్ లో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.ఈ సందర్బంగా కాకాని…