నెల్లూరులో సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి సమైక్యతా యాత్రలు ప్రారంభం
మన న్యూస్ , నెల్లూరుజిల్లా:ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలి.పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు నివాళులు అర్పించిన సిపిఎం.రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడులకు మతం రంగు పులుమడం సరైనది కాదు అని సిపిఎం…