Author: Riyazvali K

కోడూరు–రేణిగుంట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు – వివరాలు వెల్లడించిన రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర.

​రేణిగుంట జూన్ 3.రేణిగుంట మండలం పరిధిలోని కోడూరు–రేణిగుంట జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ముఖాముఖి ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలవ్వగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వివరాలను…

నిఖార్సైన జర్నలిజానికి నిదర్శనం… మోహన్ నాయుడు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు!..💐💐💐

రేణిగుంట జూన్ 3. ​”సత్య నిరూపణే ధ్యేయంగా సాగుతున్న సాక్షి మీడియా రిపోర్టర్ మోహన్ నాయుడు అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ఉత్తేజిత స్టాఫ్ రిపోర్టర్ రియాజ్ బృందం.”….తిరుపతి జిల్లా (రెణిగుంట):నిజం ఎప్పుడూ నిప్పులాంటిదే. దాన్ని కప్పిపుచ్చాలని చూసే శక్తులు ఎన్ని…

ప్రతిష్టాత్మక ‘తుడా టవర్స్’ నిర్మాణంలో జాప్యం లేకుండా చూడాలి…యుద్ధప్రాతిపదికన పనులు వేగవంతం చేయాలి.. నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి.నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు…

తుడా అధికారులకు, కేపీసీ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు…క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తుడా ఛైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. గోవింద రావు… తిరుపతి జూన్ 3. తిరుపతి నగరానికే తలమానికంగా, అత్యంత…

తిరుమల వ్యాపారుల సమస్యల పరిష్కారానికై తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి కి వినతి…

తిరుపతి జూన్ 3.తిరుమలలోని పాపవినాశం, ఆకాశగంగ తదితర ప్రాంతాల్లో గత 50 సంవత్సరాలుగా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారుల ప్రతినిధి బృందం ఈ రోజు తుడా కార్యాలయంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

​రేణిగుంట విమానాశ్రయానికి చేరిన ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్.

​తిరుపతి, జూన్ 2:భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ మంగళవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. తిరుమల, తిరుపతి పర్యటన నిమిత్తం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి రాగా, జిల్లా యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికింది.​విమానాశ్రయంలో అవినాష్ కుమార్‌కు తిరుపతి…

రేణిగుంట ​బస్టాండ్‌లో నేరాలపై ముమ్మర అవగాహన…సమాజంలో పెరిగిపోతున్న సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని… ​రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర….

రేణిగుంట జూన్ 2.ప్రయాణికులు, మహిళల భద్రతే ధ్యేయంగా రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో స్థానిక పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రేణిగుంట పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసు బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రయాణికులకు, స్థానికులకు…

ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ – ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై అవగాహన సమావేశంలో తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-ఆఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి…

రేణిగుంటలో జనసంద్రం మధ్య ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!

​రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…

​రేణిగుంటలో ఘనంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు!..

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ (టిడిపి) పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదిన వేడుకలు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ సంఘాల ప్రతినిధుల మధ్య అత్యంత వైభవంగా, ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలో…

​విశాఖ రైల్వే జోన్ ప్రారంభం.. సంబరాల్లో రైల్వే సంఘాలు.. ‘బాలాజీ డివిజన్’ ఏర్పాటుకు విజ్ఞప్తి!..

రేణిగుంట, జూన్ 01. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా మంజూరు చేసిన రైల్వే జోన్ ఈరోజు అధికారికంగా ప్రారంభం కావడం శుభపరిణామమని రేణిగుంట రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి. జయంత్ కుమార్ పేర్కొన్నారు. జోన్…