Author: Riyazvali K

తుడా చైర్మన్ శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ .

తిరుపతి జూన్ 4. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి ని, ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్…

తుడా చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్ ఉద్యోగులు

కర్ణాటక గెస్ట్ హౌస్ సముదాయాలకు గౌరవాధ్యక్షులుగా ఉండాలని విజ్ఞప్తి తిరుమలలోని కర్ణాటక గెస్ట్ హౌస్ మరియు కర్ణాటక కళ్యాణ మండపాల సముదాయాలకు చెందిన ఉద్యోగస్తులు తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన…

అగసారపు క్రిష్ణయ్య మృతి పట్ల తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సంతాపం.

రేణిగుంట జూన్ 4.రేణిగుంట మండలం కరకంబాడి బీసీ కాలనీకి చెందిన మేఘనాథ్ తండ్రి అగసారపు క్రిష్ణయ్య , గురువారం ఉదయం ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్…

పూడి మునికృష్ణారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి రూరల్ గొల్లపల్లికి చెందిన మురళి రెడ్డి తండ్రి పూడి మునికృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా స్వర్గస్తులవడం పట్ల తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి…

ఏర్పేడు మండలం గోవిందవరంలో వైభవంగా వినాయకస్వామి మహా కుంభాభిషేకం!

​ఏర్పేడు జూన్ 4 మండల పరిధిలోని గోవిందవరం గ్రామంలో వెలసిన శ్రీ వినాయకస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగి 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా…

ఈరోడ్‌లో తిరుపతి వాసి రాజా అదృశ్యం..ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి…

రేణిగుంట జూన్ 4.​ఈరోడ్ రైల్వే స్టేషన్‌లో తిరుపతికి చెందిన రాజా అనే వ్యక్తి అదృశ్యమైనట్లు జి.ఆర్.పి (రైల్వే) పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… రాజా మే నెల 13వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతం నుండి కనిపించకుండా…

జాతీయ కేడెట్ జూడోకు ఎంపికైన తుకివాకం ప్రతిభావంతురాలు పీ. గ్రేసీ: దాతల సహాయం కోసం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

​రేణిగుంట: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తుకివాకం పంచాయతీ ఎస్.ఎన్.పురం గ్రామానికి చెందిన ప్రతిభావంతమైన క్రీడాకారిణి పీ. గ్రేసీ జాతీయ స్థాయి కేడెట్ జూడో ఛాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టులో ఎంపికైంది. ఈమె ఎంపిక కావడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ​ఈ…

విద్యార్థుల భద్రతే ముఖ్యం… పాఠశాల యాజమాన్యాలకు పోలీసుల కీలక మార్గదర్శకాలు!…స్కూల్ బస్సులకు ‘ఫిట్‌నెస్’ తప్పనిసరి.. డ్రైవర్ల ప్రవర్తనపై సీఐ జయచంద్ర హెచ్చరిక!…

రేణిగుంట జూన్ 4.​తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్. ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ) వై.శ్రీనివాసరావు సూచనలతో ఈ దినము రేణిగుంట మండల పరిధిలోని పాఠశాలల యాజమాన్యాల అందరినీ పిలిపించి ఒక ప్రత్యేక అవగాహన…

రేణిగుంటలో పండుగలా బడి పిలుస్తోంది కార్యక్రమం……….”కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య.. ప్రైవేట్ నుండి సర్కార్ బడులకు క్యూ కట్టిన విద్యార్థులు!”..​”గ్లోబల్ లెవెల్‌కు రేణిగుంట విద్యార్థులు.. జపాన్ టూర్‌కు రేష్మ ఎంపికపై హర్షం!”..

రేణిగుంట జూన్ 4.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో జూన్ 4వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. “ఆడనదే ఆట.. పాడనదే పాట” అన్న చందంగా, అంగరంగ వైభవంగా, ఒక…

​జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షుల జన్మదిన వేడుకలు.. ఘనంగా సత్కరించిన క్రైస్తవ సంఘాల నాయకులు మరియు ప్రముఖులు..

​తిరుపతి (రేణిగుంట): జై భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పవర్ రామచంద్రన్ జన్మదిన వేడుకలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, క్రైస్తవ మత పెద్దలు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ​ప్రత్యేక…