రేణిగుంట అండర్ బ్రిడ్జి పనులపై సమీక్ష…
మే 12 లోగా పూర్తి చేయాలని ఆదేశం…ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అండర్ బ్రిడ్జి పనుల వేగవంతం…..రేణిగుంట మే 4.పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను సోమవారం అధికారుల బృందం మరియు రాజకీయ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ…