Author: Riyazvali K

​ఏలుమలై రెడ్డి సేవలు ఆదర్శనీయం…​అమ్మవారి కైంకర్యాలతో పాటు ప్రజాసేవలో ఏలుమలై రెడ్డి తపన అభినందనీయం… ఎం ఏ జబ్బార్ ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ చైర్మన్ ఏలుమలై రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ షేక్ ఫరీద్ బాబా …

​​​రేణిగుంట జూన్ 1. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మరియు చైర్మన్ శ్రీ ఏలుమలై రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఏ జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా…

మహబూబ్ బాషా జన్మదిన శుభాకాంక్షలు… పార్టీకి ఆయన చేసిన సేవలు సాటిలేనివి … రేణిగుంట గడ్డపై చిరునవ్వుల సారధి.. ఎంఏ. జబ్బార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ షేక్. ఫరీద్ బాబా.

​రేణిగుంట:తిరుపతి జిల్లా రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదినం సందర్భంగా ఎమ్మే జబ్బార్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్. ఫరీద్ బాబా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా రేణిగుంట గడ్డపై చిరునవ్వుల సారథిగా…

ఏర్పేడు మండలంలో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ… పాల్గొన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు…

​ఏర్పేడు జూన్ 1 మండల పరిధిలోని పలు పంచాయతీలలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నాయకులు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు. ​ఏర్పేడు మండలంలోని సీతారామపేట, ఆమందురు,…

రేణిగుంట మండలం జీవగ్రం 17వ ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ దిగ్విజయం గా ముగిసినది….

దాతలు, కోచ్‌లు, తల్లిదండ్రులకు జెఎఫ్‌ఏ కృతజ్ఞతలు… రేణిగుంట జూన్ 1.ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంపును 15 రోజులు 150 మంది పిల్లలతో బాలికలు 40 మంది హాజరవ్వడం 100 మంది పైగా బాలురు హాజరవ్వడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారుదాతలైనటువంటి పిల్లపాళ్యం…

రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు

– డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాస రావు. రేణిగుంట మే 31.రేణిగుంట సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు,…

దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్‌వో గా వై. బాలాజీ కిరణ్

తిరుపతి/మే 31: 2013 బ్యాచ్‌కు చెందిన భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి వై. బాలాజీ కిరణ్ దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. బాలాజీ కిరణ్ నవంబర్ 2025 నుంచి దక్షిణ…

దశాబ్దాల కళ.. సిద్ధేశ్వరం సాధన పోరాటానికి దశాబ్దం.

సిద్దేశ్వరం అలుగు కోసం సీమ రైతాంగ పోరాటానికి 10 సంవత్సరాలు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2016 మే 31 న ఇదే రోజు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్దేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది…

భూ సేకరణ పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గోవిందరావు.

ఓబులవారిపల్లి మే 30.తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీఎండిసి గనులను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు సందర్శించారు. కాలుష్యం కారణంగా తరలిస్తున్న అగ్రహారం ఆర్ఆర్ 2 ఆయన సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ తరలింపు సమస్యలు తదితర అంశాల…

శ్రీమతి అత్తూరు వాణి కి నివాళులర్పించిన తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి వరదరాజుల నగర్‌కు చెందిన శ్రీమతి అత్తూరు వాణి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసి తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి వారి నివాసానికి…