సింగూరు కాల్వకు వెంటనే మరమత్తులు చేయండి.మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
మన న్యూస్,సంగారెడ్డి జిల్లా,ఆగస్టు 17 , సింగూరు ప్రధాన కాల్వకు వెంటనే మరమత్తులు చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.ఆదివారం ఉదయం ప్రాజెక్టు లోని పుల్కల్ మండలం ఇసోజు పేట గ్రామంలో రాజనర్సింహ ప్రధాన కాల్వ కు గండి పడిన…