జుక్కల్ ఎమ్మెల్యే తోట ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో అనారోగ్యంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,ఏఐజీ హాస్పిటల్ చైర్మన్,…
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను పరామర్శించిన ఎంపీ షెట్కార్
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లో ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ పరామర్శించారు..అనంతరం.ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకొని…
పంట సాగులో నాణ్యమైన విత్తనాలు పంపిణి.. ఏవోలు
నిజాంసాగర్ : మండలంలోని అచ్చంపేట్ రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కలిసి చేపట్టిన నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అనే కార్యక్రమంలో రైతుల కు వరి విత్తన చిరు సంచులు అందజేసినట్టు మండల వ్యవసా య అధికారి…
ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో వద్ద విషాదం.. ముగ్గురి మృతదేహాలు వెలికితీత
మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) క్రికెట్ ఆడి ఎండవేడిమి తట్టుకోలేక నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు యువకులు సోమవారం గల్లంతయ్యారు. బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం ..ఎల్లారెడ్డి మండలానికి…
నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకుల గల్లంతు..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని హాస న్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.స్థానికుల కథనం ప్రకారం.. మధుకర్ గౌడ్ (ఎల్లారెడ్డి), నవీన్(తిమ్మారెడ్డి), హర్ష (సోమర్…
కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందిస్తారా.. తండావాసుల ఆవేదన..
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ఎక్కడైనా మొరం, ఇసుక ,గాని తవ్వకాలు చేపడితే అధికారుల నుంచి మైనింగ్,రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి తాండ సమీపంలో ప్రాజెక్టులో అనుమతి…
ఘనంగా గ్రామ దేవతకు బోనాలు.. బోనమెత్తిన మండల అధ్యక్షులు మల్లికార్జున్..
మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలను అందంగా అలంకరించుకొని సాయంత్రం బాజా భజంత్రీలతో గ్రామ దేవత వద్దకు తీసుకువెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు…
చిన్న ఆరెపల్లి గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు..
మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరెపల్లి గ్రామంలో నల్ల పోచమ్మఉత్సవాలను పురస్కరించుకొని వసంతరావు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు…
ఘనంగా కుస్తీ పోటీలు..
మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : బారడి పోచమ్మ తల్లి పండగసందర్భంగా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ శివారులో బారడి పోచమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ…
బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితా.ఇన్చార్జి ఎంపీడీవో అనిత
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బ్యాంకులకు రాజీవ్ యువ వికాసం జాబితాను పంపించినట్లు ఇన్చార్జి ఎంపీడీవో అనిత అన్నారు.ముహమ్మద్ నగర్ మండలంలోని 13 గ్రామపంచాయతీలలో మొత్తం 749 దరఖాస్తు రాగా, 182 మంజూరైనట్లు ఎంపీడీవో అనిత తెలిపారు.రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీ 183,…