Author: RAHEEM

ఇందిరా గాంధీ జయంతి వేడుకలు.నిజాంసాగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) భారత తొలి మహిళా ప్రధాని, భారతరత్న,దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపిన మహానేత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి మండల…

ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన… ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )భారత మాజీ మహిళా ప్రధాని,భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూలమాల వేసి నివాళులు…

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) పెద్దకొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.44 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి…

మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): మూడు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్‌ను నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మాగి గ్రామ…

జాతీయ పుస్తక వారోత్సవాల ర్యాలీ… నవోదయ ప్రిన్సిపాల్ రాంబాబు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 17,ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పుస్తక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జె ఎన్ వి ప్రిన్సిపాల్ రాంబాబు అన్నారు.ఈ సందర్భంగానిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.అనంతరం…

రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని…

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )జూబ్లీహిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా శనివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి…

రైతులకు ఇబ్బందులు లేకుండా సోయాబీన్ కొనుగోలు చేస్తాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) ,బిచ్కుంద మండలంలోని సోయాబీన్ కొనుగోలు కేంద్రంని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎన్ సిసి ఎఫ్ అధికారులు,జిల్లా అధికారులు,మార్క్‌ఫెడ్ ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ..సోయాబీన్ కొనుగోలు…

డిప్యూటీ డిఎంఎచ్ ఓ డాక్టర్ రోహిత్ కుమార్‌కు ఘన సన్మానం..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద,భాన్స్ వాడ డిప్యూటీ డిఎంఎచ్ ఓ గా నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బుధవారం నిజాంసాగర్ సూపర్ వైజర్ లు,ఏఎన్ఎం,లు డాక్టర్ రోహిత్ కుమార్ నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పూలమాల…

పిట్లం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం లో పోలీసు సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పిట్లం పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడి.వారి పనితీరును…