Author: RAHEEM

రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి.. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని…

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )జూబ్లీహిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా శనివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్వగృహంలో మర్యాదపూర్వకంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి…

రైతులకు ఇబ్బందులు లేకుండా సోయాబీన్ కొనుగోలు చేస్తాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) ,బిచ్కుంద మండలంలోని సోయాబీన్ కొనుగోలు కేంద్రంని గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ఎన్ సిసి ఎఫ్ అధికారులు,జిల్లా అధికారులు,మార్క్‌ఫెడ్ ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ..సోయాబీన్ కొనుగోలు…

డిప్యూటీ డిఎంఎచ్ ఓ డాక్టర్ రోహిత్ కుమార్‌కు ఘన సన్మానం..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద,భాన్స్ వాడ డిప్యూటీ డిఎంఎచ్ ఓ గా నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బుధవారం నిజాంసాగర్ సూపర్ వైజర్ లు,ఏఎన్ఎం,లు డాక్టర్ రోహిత్ కుమార్ నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పూలమాల…

పిట్లం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం లో పోలీసు సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పిట్లం పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడి.వారి పనితీరును…

జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా ప్రతీ ఒక్కరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నదే తన ఆశయం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో గుడాల్వర్ సవిత ఇందిరమ్మ ఇళ్లును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారురాలు గుడాల్వర్ సవిత…

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్ ఐ శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని సుల్తానగర్ గ్రామ శివారులో గల గుల్ గెస్ట్ హౌస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఎస్ ఐ శివకుమార్ పర్యవేక్షించారు.వాహనదారుల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్,వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,ఇన్స్యూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్…

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ ( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వగృహంలో కలిసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ముఖ్యమంత్రిని భగవంతుడి ఆశీస్సులతో…

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి.. ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి,ఎంపీవో అనిత రెడ్డి,హౌసింగ్ ఏఈ సమీనా లు కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులు…

గ్రామ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీవో సందర్శించి,హాజరు రికార్డులు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ…