నిజాంసాగర్ ప్రాజెక్టులో 24.9 లక్షల చేప పిల్లల విడుదల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు అన్నారు.సోమవారం నిజాంసాగర్ మండలంలోని 20 గేట్ల వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉచిత చేప…