నిజాంసాగర్ ప్రాజెక్టులో 24.9 లక్షల చేప పిల్లల విడుదల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) మత్స్యకారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు అన్నారు.సోమవారం నిజాంసాగర్ మండలంలోని 20 గేట్ల వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉచిత చేప…
సి ఏం ఆర్ ఎఫ్, చెక్కు పంపిణి
మన న్యూస్ : కామారెడ్డి జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, రామారెడ్డి మండలం జగదాంబ తండా గ్రామానికి చెందిన సలవత్ సునీత, భాస్కర్ కి తెలంగాణ ప్రభుత్వం సీఎం పేషీ ద్వారా కృషిచేసి బాధితుడికి…
బీఆర్ఎస్ పార్టీ కార్యాలన్నీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే షిండే
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మాజీ…
మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో34వ కార్తీక వన సమారాధన
మన న్యూస్: శేరిలింగంపల్లి కాపు కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని, శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం సభ్యులు అన్నారు.ఆదివారం పటాన్ చెరువులో మిర్యాల రాఘవరావు, మిర్యాల ప్రీతం శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ కార్తీక…
శిల్పారామంలో ఘనంగా శ్రీ భరత ముని,పద్మభూషణ్ డా.వెంపటి చిన సత్యం 95 వ జయంతోత్సవాలు
మన న్యూస్ : శేరిలింగంపల్లి మాదాపూర్ శిల్పారామంలో ,శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి,శిల్పారామం సంయుక్త నిర్వహణలో శ్రీ భరతముని జయంతోత్సవం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం 95 వ జయంతోత్సవాన్ని పసుమర్తి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో…
మియాపూర్ లో మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్మ
మన న్యూస్: శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా…
అత్యుత్తమ స్కూల్ గా ప్రతిష్టాత్మక ‘జీ’ అవార్డు అందుకున్న కిడ్జీ స్కూల్.-దేశంలోని టాప్100 లో ఒకటిగా చందానగర్ కిడ్జి స్కూల్
మన న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ కిడ్జీ స్కూల్ కు అరుదైన గౌరవం దక్కింది.దేశంలోనే 2300 అధిక సెంటర్స్ తో కిడ్జి స్కూల్స్ కలిగి ఉన్న స్కూల్స్ లలోని 100 ఉత్తమ స్కూల్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన…
నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
మన న్యూస్: డంగ్పేట్ లోని ప్రజా భవన్ లో సాక్షి సీనియర్ రిపోర్టర్ కర్నాటి చండిశ్వర్, పద్మావతి ల కూతురు కీర్తి, కార్తికేయ ల వివాహ మహోత్సవానికి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నియోజక…
గ్రామాల సమస్యలు అన్నిటిని చెప్పండి పరిష్కరిస్తాజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు.అనంతరంబిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవచ్చారు. వీలైనంత త్వరగా…
కస్టమర్లు,శ్రేయోభిలాషులతో జ్యువెలరీ ఎగ్జిబిషన్ షో ను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
మాన న్యూస్ : నవంబర్ 16నుండి 24వరకుదిల్సుఖ్నగర్, నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని దిల్సుఖ్నగర్ మలబార్ గోల్డ్ జ్యువెలరీ షాప్ లో ఏర్పాటు చేసిన బ్రైడల్ జ్యవెలరీ ఎగ్జిబిషన్ ను కస్టమర్లు,శ్రేయోభిలాషులతో శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా…